Home » nagarkurnool
రాష్ట్రంలో ప్రస్తుతం 197 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 మార్కెట్ యార్డులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
దీంతో అలర్ట్ అయిన పోలీసులు రాత్రికి రాత్రి కొంతమంది గ్రామస్తులను అరెస్ట్ చేశారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
ప్రధాని మోదీ ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ..
ఇప్పటివరకు 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది.
ప్రస్తుతం ఆమె బీజేపీ ప్రధాన కార్యదర్శి కావడంతో పార్టీ వ్యూహాలు, అంతర్గత అంశాలు పూర్తిగా తెలుసు. అలాంటి వ్యక్తి ముఖ్యంత్రి రేవంత్ ను కలవడంతో కమలనాథులు కంగారు పడుతున్నారు.
తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు వరుస షాకులు తగుతున్నాయి. మరో కీలక నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పారు.
తక్కువ మాట్లాడుతా.. ఎక్కువ పనిచేస్తా.. బీజేపీ కోసం పనిచేస్తా.. బాగా పనిచేస్తా అని మోదీతో చెప్పించుకునేలా పని చేస్తానని ఎంపీ రాములు స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ స్ధానం నుండి ఓటమి పాలైన బర్రెలక్క లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క వెల్లడించారు.
నిందితుడిది ఎక్స్ స్ట్రీమ్ సైకో మెంటాలిటీగా పోలీసులు పేర్కొన్నారు. కూరగాయలు తరిగినంత ఈజీగా హత్యలు చేసే వ్యవహారశైలి అతడిది అని చెప్పారు.