కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాగ్పూర్లో 'విదర్భ ఛాంబర్ ఆఫ్ కామర్స్' ఆధ్వర్యంలో వ్యాపారులు 'థాలీ బజావో' ఆందోళన నిర్వహించారు.
కరోనా బారినపడి ఆస్పత్రి పాలైన వృద్ధులను కుటుంబసభ్యులు పట్టించుకోకుండా వదిలేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వచ్చిందంటే చాలు వృద్ధులు వణికిపోతున్నారు. భవిష్యత్తును తలుచుకుని భయంతో బలవన
దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గతంతో పోల్చితే రెండో దశ వ్యాప్తి అసాధారణంగా ఉంది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. ఈ మేర జిల్లాల వారీగా పూర్తి లాక్డౌన్, పాక్షిక లాక్డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. పూణె జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసేస్తున్నట్లు పూణె డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు తెలి
Rain of rs 50 crore: మైనర్ బాలికతో నగ్నంగా పూజలు చేయిస్తే.. రూ.50కోట్ల డబ్బు వర్షంలా కురుస్తుందని మోసానికి పాల్పడ్డారు. ఐదుగురు నిందితులపై బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ కింద మహారాష్ట్రలోని నాగ్ పూర్ పోలీసులు కేసు బుక్ చేశారు. బాధితురాలు ఫిబ్రవరి 26న ఇచ్చిన ఫిర్య�
Maharashtra : Cji bobde mother duped by property caretaker : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే తల్లికే టోకరా ఇచ్చాడో మోసగాడు. బోబ్డే తల్లి ముక్తా బోబ్డేను 2.5 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మోసం చేసిన ఘటనలో సదరు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం చేసేవాడికి ఎవ్వరైనా ఒక్క�
డిన్నర్కి పిలిచి భోజనంలో egg curry పెట్టలేదని గొడవకు దిగి ఫ్రెండ్ నే హతమార్చాడు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ పోలీసులు కేస్ ఫైల్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు. శనివారం తలకు గాయాలతో చచ్చిపడి ఉన్న వ్యక్తిని చూసి స్థానికులు సమాచారం అందించారు. బాధితుడు
Maharashtra Gov Face mask fine up : కరోనా టైమ్..మాస్క్ పెట్టుకోకుంటే జేబులు ఖాళీ అవుతాయని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా..చాలామంది నిర్లక్ష్యం మహమ్మారి పెరగటానికి కారణమవుతోంది. ఫైనే కదా కట్టేస్తే పోలా అనుకునే నిర్లక్ష్యం కొంప ముంచుతోంది. దీనిపై మహారాష్ట్ర హోంమ�
భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో మద్యానికి బానిసైన ఇతనికి, భార్య మధ్య వాగ్వాదాలు జరుగుతుండేది. ఈ ఘటన నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి �
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఇద్దరు చదువుకుంటున్న పిల్లలను, భర్తను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది డా. సుష్మా రానె. భర్త ధీరజ్(42)ను ఇంజనీరింగ్ కాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. పిల్లల్లో ఒకరికి ఐదేళ్లు కాగా, ఇంకొకరికి 11 సంవత్సరాలు. బెడ్ రూం�