మహారాష్ట్ర లోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణి�
కరెంటు బిల్లులు చూసి షాక్ తింటున్నారు జనాలు. వేలు..లక్షల సంఖ్యలో బిల్లులు వస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. కానీ..కరెంటు బిల్లు చూసి..అంత కట్టలేనని భావించి తీవ్ర మనస్థాపానికి గురై…ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో
కరోనా వేళ షాకింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి. ఈ వైరస్ ను అడ్డు పెట్టుకుని..ఇష్టమొచ్చినట్లుగా వాడేస్తున్నారు. అక్రమ సంబంధాలకు సైతం వాడుకుంటున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్ తెలివి తెలుసుకుని అందరూ నోరెళ్లబెట్టారు. క్వారంటైన్ కేంద్రానికి ఏకంగా లవ�
నాగ్ పూర్ లో కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్న సమయంలో మహారాష్ట్రలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగ్ పూర్ లో ఇచ్చిన పలు ఆంక్షల సడలింపులను ఇప్పుడు ఉపసంహరించుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నాగ్ పూర్ లో కఠినమైన రూల్స్ అమల్లో ఉంటాయన�
చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే�
మహారాష్ట్రలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని పోలీసులు చేధించారు.
బొంబే హైకోర్టుకు సంబంధించిన నాగ్పూర్ బెంచ్.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్కు స్పెషల్ పర్మిషన్ దక్కింది. రెషీమ్భాగ్ ప్రాంతంలోని ఆరెస్సెస్ స్మృతీ మందిర్ ఎదుటే ఆందోళన చేసుకునేందుకు సీపీ & బేరర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ప్రత్యేకమైన అన�
మహారాష్ట్రలోని నాగ్పూర్లో గత వారం 19 ఏళ్ల యువతిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో దారుణమైన వాస్తవాలను పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని ఇనుప రాడ్ తో దారుణంగా హింసించాడనీ..ఆమె ప్రయివేటు అవయవాల్లో ఇనుప రాడ్ తో దారుణంగా హింసించారని తెల�
ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ�
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా… నాగ్పుర్లో భాజపా, ఆర్ఎస్ఎస్ , లోక్ అధికార్ మంచ్, పలు ఇతదర ఆర్గనైజేషన్లు కలిసి భారీ భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మద్దతుదారులు భారీ జాతీయ జెండాను చేతపట్టుకుని ముందుకు సాగారు. పౌరసత్వ