Home » Nagpur
ఏజ్.. జస్ట్ ఓ నెంబర్ మాత్రమే అని ఈ వృద్ధ జంట చాటి చెప్పింది. మన మీద మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే.. బతుకు భారం కాదని ప్రూవ్ చేసింది. 70ఏళ్ల వయసులోనూ ఎవరి మీదా ఆధారపడకుండా..
ముస్లింల జనాభా పెరగలేదని... తగ్గుతోందని అసదుద్దీన్ చెప్పారు. క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే వ్యాఖ్యల్లోనూ నిజం లేదన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని మోహన్ భ
మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కలిశారు.
అఫ్ఘాన్నిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో కోట్ల మందికి తినడానికి తిండి లేకుండా పోయింది. బతికే పరిస్థితి కూడా కనిపించట్లేదు.
మహారాష్ట్ర నాగ్ పూర్ లో 70 ఏళ వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. ఇతను తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శరీరంలో ఉన్న పెద్ద పేగులోని చివరి భాగంలో ఆరు అంగుళాల మేర �
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు,మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి.
బాలీవుడ్ నటుడు, మానవతావాది, రియల్ హీరోగా గుర్తింపు పొందిన సోనూసూద్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను బతికించలేకపోయా అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కరోనాతో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడేందుకు తాను ప్రయత్నించినా, చివరికి విషాదమే మిగిలిందని
రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. పరీక్షలు చేయగా..కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాగ్పూర్లో 'విదర్భ ఛాంబర్ ఆఫ్ కామర్స్' ఆధ్వర్యంలో వ్యాపారులు 'థాలీ బజావో' ఆందోళన నిర్వహించారు.
కరోనా బారినపడి ఆస్పత్రి పాలైన వృద్ధులను కుటుంబసభ్యులు పట్టించుకోకుండా వదిలేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వచ్చిందంటే చాలు వృద్ధులు వణికిపోతున్నారు. భవిష్యత్తును తలుచుకుని భయంతో బలవన