Home » Nagpur
కరోనా వేళ షాకింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి. ఈ వైరస్ ను అడ్డు పెట్టుకుని..ఇష్టమొచ్చినట్లుగా వాడేస్తున్నారు. అక్రమ సంబంధాలకు సైతం వాడుకుంటున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్ తెలివి తెలుసుకుని అందరూ నోరెళ్లబెట్టారు. క్వారంటైన్ కేంద్రానికి ఏకంగా లవ�
చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే�
మహారాష్ట్రలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని పోలీసులు చేధించారు.
బొంబే హైకోర్టుకు సంబంధించిన నాగ్పూర్ బెంచ్.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్కు స్పెషల్ పర్మిషన్ దక్కింది. రెషీమ్భాగ్ ప్రాంతంలోని ఆరెస్సెస్ స్మృతీ మందిర్ ఎదుటే ఆందోళన చేసుకునేందుకు సీపీ & బేరర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ప్రత్యేకమైన అన�
మహారాష్ట్రలోని నాగ్పూర్లో గత వారం 19 ఏళ్ల యువతిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో దారుణమైన వాస్తవాలను పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని ఇనుప రాడ్ తో దారుణంగా హింసించాడనీ..ఆమె ప్రయివేటు అవయవాల్లో ఇనుప రాడ్ తో దారుణంగా హింసించారని తెల�
ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ�
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా… నాగ్పుర్లో భాజపా, ఆర్ఎస్ఎస్ , లోక్ అధికార్ మంచ్, పలు ఇతదర ఆర్గనైజేషన్లు కలిసి భారీ భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మద్దతుదారులు భారీ జాతీయ జెండాను చేతపట్టుకుని ముందుకు సాగారు. పౌరసత్వ
విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు నేర్పితే మహిళలపై అత్యాచారాలు జరగవని మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతీరోజూ ఏదోక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయనీ అత్యాచారాలు ఆగాలంటే విద్యార్ధి ద�
దేశంలో రోజురోజుకీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాగ్ పూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట�
ఓ 35సంవత్సరాల వయస్సున్న వ్యక్తి నాలుగేళ్ల బాలికను అత్యాచారం చేయబోయాడు. అప్రమత్తమైన స్థానికులు దేహశుద్ధి చేయడంతో పాటు నగ్నంగా వీధుల్లో ఊరేగించి పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో పర్డీ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుం�