Nagpur

    గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక్కో బెడ్ పై ఇద్దరు కరోనా పేషెంట్లు

    March 30, 2021 / 06:15 PM IST

    దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గతంతో పోల్చితే రెండో దశ వ్యాప్తి అసాధారణంగా ఉంది.

    జిల్లాల వారీగా అమల్లోకి లాక్‌డౌన్..

    March 13, 2021 / 12:09 PM IST

    దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. ఈ మేర జిల్లాల వారీగా పూర్తి లాక్‌డౌన్, పాక్షిక లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. పూణె జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసేస్తున్నట్లు పూణె డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావు తెలి

    నగ్నంగా పూజలు చేస్తే రూ.50కోట్ల వర్షం కురుస్తుందని..

    March 1, 2021 / 12:17 PM IST

    Rain of rs 50 crore: మైనర్ బాలికతో నగ్నంగా పూజలు చేయిస్తే.. రూ.50కోట్ల డబ్బు వర్షంలా కురుస్తుందని మోసానికి పాల్పడ్డారు. ఐదుగురు నిందితులపై బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ కింద మహారాష్ట్రలోని నాగ్ పూర్ పోలీసులు కేసు బుక్ చేశారు. బాధితురాలు ఫిబ్రవరి 26న ఇచ్చిన ఫిర్య�

    సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తల్లికే టోకరా : రూ.2.5 కోట్ల మోసం

    December 10, 2020 / 02:52 PM IST

    Maharashtra : Cji bobde mother duped by property caretaker : సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే తల్లికే టోకరా ఇచ్చాడో మోసగాడు. బోబ్డే తల్లి ముక్తా బోబ్డేను 2.5 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మోసం చేసిన ఘటనలో సదరు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం చేసేవాడికి ఎవ్వరైనా ఒక్క�

    గుడ్డు కూర వండలేదని రాడ్డుతో కొట్టి చంపేశాడు!!

    October 19, 2020 / 07:42 AM IST

    డిన్నర్‌కి పిలిచి భోజనంలో egg curry పెట్టలేదని గొడవకు దిగి ఫ్రెండ్ నే హతమార్చాడు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ పోలీసులు కేస్ ఫైల్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు. శనివారం తలకు గాయాలతో చచ్చిపడి ఉన్న వ్యక్తిని చూసి స్థానికులు సమాచారం అందించారు. బాధితుడు

    మాస్క్ పెట్టుకోకుంటే ఫైన్ భారీగా పెరిగింది జాగ్రత్త.. నేటి నుంచే పైసా వసూల్

    September 14, 2020 / 01:18 PM IST

    Maharashtra Gov Face mask fine up : కరోనా టైమ్..మాస్క్ పెట్టుకోకుంటే జేబులు ఖాళీ అవుతాయని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా..చాలామంది నిర్లక్ష్యం మహమ్మారి పెరగటానికి కారణమవుతోంది. ఫైనే కదా కట్టేస్తే పోలా అనుకునే నిర్లక్ష్యం కొంప ముంచుతోంది. దీనిపై మహారాష్ట్ర హోంమ�

    భార్య ఇంటిని వదిలి వెళ్లిందని భర్త ఆత్మహత్య

    September 6, 2020 / 07:41 AM IST

    భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో మద్యానికి బానిసైన ఇతనికి, భార్య మధ్య వాగ్వాదాలు జరుగుతుండేది. ఈ ఘటన నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి �

    భర్తను.. పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్..

    August 19, 2020 / 04:28 PM IST

    మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఇద్దరు చదువుకుంటున్న పిల్లలను, భర్తను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది డా. సుష్మా రానె. భర్త ధీరజ్‌(42)ను ఇంజనీరింగ్ కాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. పిల్లల్లో ఒకరికి ఐదేళ్లు కాగా, ఇంకొకరికి 11 సంవత్సరాలు. బెడ్ రూం�

    క్షీణించిన అమరావతి ఎంపీ ఆరోగ్యం…నాగపూర్ కి తరలింపు

    August 11, 2020 / 05:02 PM IST

    మహారాష్ట్ర లోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణి�

    కరెంటు బిల్లు చూసి ఆత్మహత్య చేసుకున్నాడు

    August 11, 2020 / 06:53 AM IST

    కరెంటు బిల్లులు చూసి షాక్ తింటున్నారు జనాలు. వేలు..లక్షల సంఖ్యలో బిల్లులు వస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. కానీ..కరెంటు బిల్లు చూసి..అంత కట్టలేనని భావించి తీవ్ర మనస్థాపానికి గురై…ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో

10TV Telugu News