ఎన్నో ఆశలతో ఆశయాలతో క్రీడారంగంలో అడుగు పెట్టిన 10 బాలిక హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. సైకిల్ పోలో క్రీడాకారిణి జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలకు నాగ్ పూర్ వెళ్లిన నిదా ఫాతిమా అక్కడే మృతి చెందింది.
ఈరోజు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు మహారాష్ట్ర అభివృద్ధికి కొత్త దిక్సూచీని ఏర్పరిచాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై సమగ్ర దృష్టిని అందిస్తాయి. మహారాష్ట్ర, కేంద్రంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎంత వేగంగా పని చేస్తుందో చ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నాగ్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు.
ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ‘ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఏ కోర్టురూమ్’ అనే డాక్యుమెంటరీ సిరీస్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్ను తెరకెక్కించేందుకు ఎంతో కష్టపడ్డారు. కస్తూర్బానగర్లోని ఎంతోమందిని కలిసి ఇంటర్వ్యూలు తీసుకున్నారు.
రూమ్లో వంట చేసే విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇది పెద్ద గొడవకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్లో గత ఆదివారం జరిగింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్పూర్ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా కాస్త ఆలస్యం జరిగే అవకాశం ఉంది. రెండో టీ20 మ్యాచ్ నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే, మ�
ఇండియా-ఆస్ట్రేలియా మూడో టీ20 శుక్రవారం సాయంత్రం జరగనుంది. నాగ్పూర్ వేదికంగా సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. మరోవైపు ఇండియాను బౌలింగ్ సమస్య వేధిస్తోంది.
అందరూ ప్రతిజ్ణ చేయండి.. ఈ దేశం కోసం సమాజం కోసం పని చేస్తానని ఇప్పుడే ప్రతిజ్ణ చేయండి. అవసరమైతే దేశం కోసం ఉరికంభాలని ముద్దాడటానికి కూడా ప్రతిజ్ణ చేయండి. మనం దేశం కోసం పని చేద్దాం. భారత్ కోసం పాడుదాం. భారత్ కోసం నినదిద్దాం. ఈ జీవితాన్ని దేశం కోసం �
ఐదేళ్ల చిన్నారికి దెయ్యం పట్టిందని భావించిన కుటుంబం క్షుద్రపూజలు నిర్వహించింది. క్షుద్రపూజల్లో భాగంగా పాప తల్లిదండ్రులతోపాటు, అత్తమ్మ కూడా చిన్నారిని దారుణంగా కొట్టారు. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
నాగ్పూర్ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన 22 ఏళ్ల యువకుడు నుపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో అతడికి బెదిరింపులు వచ్చాయి. కన్హయ్య లాల్ హత్యకంటే ముందే యువకుడి కుటుంబానికి బెద�