-
Home » Nallagonda
Nallagonda
TS Politics : కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఫోటో..హస్తం గూటికి చేరటం ఖాయమేనా..?
June 11, 2022 / 03:45 PM ISTనల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల స్వాగతం ఫ్లెక్సీలో టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఫోటో తీవ్ర కలకలం రేపుతోంది.
Telangana : ‘రైస్ పుల్లింగ్’ చెంబు అంటూ మాయ చేశారు..రూ.లక్షలు దోచేశారు..
May 31, 2022 / 01:44 PM ISTఅద్భుత శక్తులు కలిగిన రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అమాయకులను మాయ చేసి మోసగిస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Road Accident : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
May 16, 2022 / 06:40 AM ISTభద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానకి కారణమని అనుమానిస్తున్నారు.
Musi Project : భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
January 16, 2022 / 08:08 PM ISTభారీగా వరద నీరు చేరడంతో నీటిపారుదలశాఖ అధికారులు మూసీ ప్రాజెక్టు 3 క్రస్ట్గేట్లు ఎత్తారు. 3 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటికి దిగువకు వదులుతున్నారు.
Confusion : రెండు జిల్లాల సరిహద్దులో గ్రామం..రెండు లాక్డౌన్ రూల్స్ తో గందరగోళం
June 12, 2021 / 05:30 PM ISTరెండు జిల్లాల మధ్య గ్రామం..రెండు రాష్ట్రాలకు సంబంధించిన గ్రామాలు..రెండు దేశాలకు కూడా సంబంధించిన గ్రామాలకు కొన్ని విషయాల్లో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఈ కరోనాకాలంలో విధించిన లాక్ డౌన్ నిబంధనలు జిల్లాలకు మధ్యా ఉన్న…
covid-19 : ఒకే ఇంటిలో..104 ఏళ్ల బామ్మతో సహా కరోనా నుంచి కోలుకున్నవృద్ధులు
May 19, 2021 / 12:21 PM ISTElderly people recovering from corona : ఈ మధ్య కాలంలో ఎంతోమంది వృద్ధులు కరోనాను జయిస్తున్నారు. వృద్దాప్యంలోకూడా కరోనాను మట్టికరిపిస్తున్నారు. యువకుల మించిన పోరాటం చేసి కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తున్నారు. అటువంటివారిలో…
Black fungus Death : నల్లగొండ జిల్లాలో బ్లాక్ ఫంగస్ మరణం
May 18, 2021 / 11:20 AM ISTకరోనా మహమ్మారి నుంచి కోలుకున్నా జనాలను బ్లాక్ ఫంగస్ వదలటంలేదు. కరోనా నుంచికోలుకున్నాక.. బ్లాక్ ఫంగస్ బారినపనడిని ఓ వ్యక్తి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన ఘటన ఆందోళనకు గురిచేస్తోంది.
45 రోజుల పసిపాపని ఆకలితో మాడ్చి విషమిచ్చి చంపేసిన తల్లిదండ్రులు
February 12, 2021 / 11:57 AM IST45 days girl child killed by parents : ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆడపిల్ల అనే వివక్ష పోవటంలేదు. కన్న పేగు బంధాన్ని కూడా కసాయిగా చిదిమేస్తున్నారు. రెండవసారి కూడా ఆడపిల్ల…
ఆన్లైన్లో నేర్చుకుని అర్థరాత్రి శ్మశానంలో యువకుల క్షుద్రపూజలు
October 3, 2020 / 10:59 AM ISToccult worship in the cemetery four youths arrested : యువత ఓ పక్క టెక్నాలజీపరంగా చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. మరోపక్క మూఢనమ్మకాలు పట్టుకుని వేళాడుతున్నారు. ఇక్కడ మరోక విశేషమేమంటే ఆ మూఢ…
మారుతీరావు ఆత్మహత్య: ఆస్తుల కోసమే అమృతను బంధువులు రానివ్వలేదా?!
March 9, 2020 / 07:33 AM ISTరాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కూతరు కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోవటం..బంధువర్గాలల్లో పరువు…