-
Home » Nallagonda
Nallagonda
TS Politics : కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఫోటో..హస్తం గూటికి చేరటం ఖాయమేనా..?
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల స్వాగతం ఫ్లెక్సీలో టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఫోటో తీవ్ర కలకలం రేపుతోంది.
Telangana : ‘రైస్ పుల్లింగ్’ చెంబు అంటూ మాయ చేశారు..రూ.లక్షలు దోచేశారు..
అద్భుత శక్తులు కలిగిన రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అమాయకులను మాయ చేసి మోసగిస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Road Accident : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానకి కారణమని అనుమానిస్తున్నారు.
Musi Project : భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
భారీగా వరద నీరు చేరడంతో నీటిపారుదలశాఖ అధికారులు మూసీ ప్రాజెక్టు 3 క్రస్ట్గేట్లు ఎత్తారు. 3 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటికి దిగువకు వదులుతున్నారు.
Confusion : రెండు జిల్లాల సరిహద్దులో గ్రామం..రెండు లాక్డౌన్ రూల్స్ తో గందరగోళం
రెండు జిల్లాల మధ్య గ్రామం..రెండు రాష్ట్రాలకు సంబంధించిన గ్రామాలు..రెండు దేశాలకు కూడా సంబంధించిన గ్రామాలకు కొన్ని విషయాల్లో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఈ కరోనాకాలంలో విధించిన లాక్ డౌన్ నిబంధనలు జిల్లాలకు మధ్యా ఉన్న ఓ గ్రామానికి ఇబ్బందిగా మా�
covid-19 : ఒకే ఇంటిలో..104 ఏళ్ల బామ్మతో సహా కరోనా నుంచి కోలుకున్నవృద్ధులు
Elderly people recovering from corona : ఈ మధ్య కాలంలో ఎంతోమంది వృద్ధులు కరోనాను జయిస్తున్నారు. వృద్దాప్యంలోకూడా కరోనాను మట్టికరిపిస్తున్నారు. యువకుల మించిన పోరాటం చేసి కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తున్నారు. అటువంటివారిలో మన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా�
Black fungus Death : నల్లగొండ జిల్లాలో బ్లాక్ ఫంగస్ మరణం
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నా జనాలను బ్లాక్ ఫంగస్ వదలటంలేదు. కరోనా నుంచికోలుకున్నాక.. బ్లాక్ ఫంగస్ బారినపనడిని ఓ వ్యక్తి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన ఘటన ఆందోళనకు గురిచేస్తోంది.
45 రోజుల పసిపాపని ఆకలితో మాడ్చి విషమిచ్చి చంపేసిన తల్లిదండ్రులు
45 days girl child killed by parents : ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆడపిల్ల అనే వివక్ష పోవటంలేదు. కన్న పేగు బంధాన్ని కూడా కసాయిగా చిదిమేస్తున్నారు. రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టిందని 45 రోజుల పసికందుకు పాలు పట్టకుండా కన్న తల్లిదండ్రులే ఆకలితో మాడ్చి..విషమిచ్చి చంపేసిన అమ�
ఆన్లైన్లో నేర్చుకుని అర్థరాత్రి శ్మశానంలో యువకుల క్షుద్రపూజలు
occult worship in the cemetery four youths arrested : యువత ఓ పక్క టెక్నాలజీపరంగా చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. మరోపక్క మూఢనమ్మకాలు పట్టుకుని వేళాడుతున్నారు. ఇక్కడ మరోక విశేషమేమంటే ఆ మూఢ నమ్మకాలను ఫాలో అవడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవటం…!! ఆన్లైన్లో క్లాసులు నేర్చుక�
మారుతీరావు ఆత్మహత్య: ఆస్తుల కోసమే అమృతను బంధువులు రానివ్వలేదా?!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కూతరు కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోవటం..బంధువర్గాలల్లో ప�