Home » Nallagonda
శివరాత్రి పర్వదినం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలోని శివాలయంలో శివరాత్రి సందర్బంగా అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు. ఈ అగ్నిగుండలో నడిచేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సమయంలో భక్తుల మ�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పలు ప్రజాసంక్షేమ పథకాలు ప్రధాని నరేంద్రమోడీని భయపెతున్నాయని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.సూర్యాపేట గాంధీపార్క్లో మున్సిపల్ సంఘం చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ బాధ్య�
‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’నని ఓ మహానుభావుడు అన్న మాట కొన్ని ఘటనలద్వారా అక్షరాలు నిజమవుతున్నాయి. ఆస్తుల కోసం కన్నవారిని కట్టుకున్నవారిని కూడా కడతేర్చేస్తున్న ఘటనలో జరుగుతునేఉన్నాయి. ఈ క్రమంలో అటువంటి ఘటన సూర్యాపేట మండలం తాళ్ల క�
సూర్యాపేట జిల్లా కోదాడలో వికృతదాడి ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడిపై ఆరుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాలపడ్డారు. గత ఏడు నెలల ఈ దారుణాన్ని కొనసాగిస్తున్నారు సదరు దుర్మార్గులు. ఈ విషయం ఎవరికైనా చెబితే..చంపేస్తామని బాలుడ్ని బెదిరించటంతో భయపడిన చ�
అధికారులు వేధిస్తున్నారంటూ ఓ టీచర్ ఒంటిపై కిరోసిన పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ప్రభుత్వ స్కూల్ లో పనిచేస్తున్న రాంబాయి ఆత్మహత్యకు యత్నించిది. ఆత్మహత్యకు యత్నించిన టీచర్ ను గమనించిన స్థానికు�
నల్గొండ: నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలోని మహిళా ఓటర్లు ఏప్రిల్ 11 ఎన్నికలో ప్రముఖ పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే వారు నల్లగొండ లోక్ సభ నియోజకవర్గంలో ఉండే పురుష ఓటర్లకంటే అధికంగా ఉన్నారు. నల్గొండ లోక్ సభ నియోజకవర్గం..ఏడు శాసనసభ నియో�
మిర్యాలగూడ : మిర్యాలగూడ ప్రణయ్ దారుణ హత్య సంచలనం సృష్టించింది. పరువు హత్య ఒకటి. తన కుమార్తె.. వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్ని దారుణంగా హత్య చేయించాడు. ఆ సమయంలో అమృత ఐదు నెలల గర్భిణి. కాగా.. 20
హైదరాబాద్ : రాష్ట్రంలో సంచనలం రేపిన అమృత..భర్త ప్రణయ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. హత్యకు సంబంధించి 2019, ఫిబ్రవరి 24న ఫైనల్ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు పోలీసులు. హత్య జరిగిన నాలుగు రోజులకు నల్గొండ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు
రత్వా తండా : తెలంగాణలో మొదటి విడతగా పంచాయితీ ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల గడువు జనవరి 8తో ముగిసింది. చివరి రోజు కావటంతో నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులతో నామినేషన్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఈ తొలి విడతలో పలు పంచాతీలలో సర్�
హైదరాబాద్: త్వరలోనే మిషన్ భగీరథ పూర్తి కాబోతోందనీ..ఫ్లోరోసిస్ శాశ్వతంగా తరిమికొడతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్న క్రమంలో కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ, టీ.వైఎ�