Home » names
భారత్ లో అంతి పెద్ద రవాణా సంస్థ రైల్వే. భారత్ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ కూడా. అటువంటి భారతీయ రైల్వే పలు ప్రాంతాల మధ్య తిరిగే రైళ్లకు పేర్లు ఉంటాయనే విషయం తెలిసిందే. రాజధాని, శతాబ్ది, దురంతో, గరీభ్ రథ్ వంటి పేర్లు ఉంటాయి.
ఈ విషయమై ఉద్ధవ్ థాకరే వర్గం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘‘వారి మధ్య చాలా గొప్ప కమ్యూనికేషన్ ఉంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్ పేజీలో మేము సూచించిన గుర్తులు, పేర్లను కూడా షిండే వర్గానికి అందుబాటులో పెట్టారు. వారికి ఆన్లైన్ అప్�
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్నంగా శిక్షలు అమలు చేస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. . ఈ సందర
కరోనాపై పోరు కోసం విరాళాలు సేకరించేందుకు ఈ ఏడాది మార్చి 27న ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు ఐదు రోజుల వ్యవధిలోనే రూ.3,076 కోట్లు వచ్చినట్లు పీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రూ.2.25లక్షలతో మొదలైన ఈ నిధికి మార్చి 31 నాటికి రూ.3075.8కోట్లు విరాళం సమకూర
ఏపీలో జెండా పాతాలన్నది ఆ పార్టీ లక్ష్యం. అందుకోసం అన్నీ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. రాష్ట్రానికి వివిధ పథకాల కింద నిధులూ ఇస్తోంది. పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇంత చేసినా ఆ విషయాలను జనంలోకి తీసుకెళ్లటంలో మాత్రం విఫలమవుత�
ఆశావహులు ఎందరో. అదిగో ఇదిగో అని ఊరిస్తున్న ముహూర్తం. ఏపీ కేబినెట్ విస్తరణలో అవకాశం కోసం ఎమ్మెల్యేలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఊహల్లో విహరించేస్తున్నారు. అనుచరుల దగ్గర మనకే చాన్స్ అంటూ చెప్పేసుకుంటున్న�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. 200కు పైగా దేశాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గుడుపుతున్నారు. రోజురోజుకు కొత్త కేసులతో పాటు
కరోనా మహమ్మారి..తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తోంది. మానవాళికి పెను ప్రమాదంగా మారిపోయింది. మరోవైపు మానవ సంబంధాలను గుర్తుకు చేస్తోంది. దగ్గరకు చేరుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా..దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. పోలీసులు, వైద్యుల
వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు చేశారు.