Home » NAMIBIA
తాజాగా, గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది.
భారతదేశంలోని కునో నేషనల్ పార్కులో చీతాల ప్రాజెక్టు నిర్వహణపై విదేశీ వన్యప్రాణి పశువైద్య నిపుణుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చీతాలను మెరుగ్గా పర్యవేక్షించడం, సకాలంలో వైద్య సంరక్షణ చర్యలు తీసుకోక పోవడం వల్లనే చీతాల మరణాలు సంభవించా�
సియాయా అనే మూడేళ్ల చీతా ఈ పిల్లలకు ఐదు రోజుల క్రితం జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా చీతాల్ని నమీబియా నుంచి ఇండియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ జన్మదినం సం
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని కునో పార్కు (Kuno National Park) లో నమీబియా (Namibia) నుంచి గతేడాది తీసుకొచ్చిన సాషా (Sasha) అనే చిరుత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరణించింది.
దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాల్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18, శనివారం దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాల్ని తీసుకొస్తారు. మిలిటరీ విమానమైన బోయింగ్ సీ17 విమానంలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నుంచి చీతాల్ని గ్వాలియర్
చీతాల వేట మొదలైంది. గత సెప్టెంబర్లో దేశంలోకి అడుగుపెట్టిన చీతాలు ఇప్పుడు తొలిసారిగా తమ వేట పూర్తి చేశాయి. ఆదివారం రాత్రి ఒక జింకను వేటాడినట్లు అధికారులు తెలిపారు.
మన దేశంలోకి చీతాల్ని తీసుకొచ్చి వారం రోజులు పూర్తయ్యాయి. అయితే, ఇప్పుడు చీతాలు ఎలా ఉన్నాయి? ఏం తింటున్నాయి? వాటిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఇంతకీ వాటిని అడవిలోకి వదిలిపెడతారా?
చీతాల్ని నమీబియా నుంచి ఇండియా తీసుకురావడానికి కేంద్రం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. పూర్తి భద్రతా చర్యల మధ్య బోయింగ్ 747 విమానంలో చీతాల్ని ఇండియా తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను బాలీవుడ్ నటి రవీనా టాండన్ షేర్ చేసింది.
పులి ముఖం ఉన్న విమానంలోనే నమీబియా నుంచి భారత్ కు చీతాలు రానున్నాయి. ఈ ప్రత్యేక విమానం ఫోటోలను ఇండియన్ కమిషన్ విడుదల చేసింది.