Nampally CBI Court

    YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

    April 24, 2023 / 07:19 PM IST

    భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి జరిగిన విచారణలో కోర్టు సీరియస్ అయింది.

    జగన్ కు సీబీఐ కోర్టు షాక్

    January 17, 2020 / 10:18 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్ దాఖలు చేసిన రెండు పిటీషన్లను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఐదు చార్ఝి షీట్లను కలిపి ఒకే సారి  విచారించాలని జగన్ తరుఫు న్యాయవాది వేసిన పిటీషన్ ను  కోర్టు కొట్టి వేసింది. సీబీఐ విచ�

    మళ్లీ మొదటికి : జగన్ అక్రమాస్తుల కేసులో ట్విస్టు

    January 4, 2019 / 07:40 AM IST

    హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసు కథ మొదటికి వచ్చింది. కొత్త జడ్జీ వచ్చేదాక విచారణ చేయరు. ఎందుకంటే న్యాయమూర్తుల విభజనలో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసులు విచారిస్తున్న జస్టిస్ వెంకటరమణ ఏపీ రాష్ట్రాన

10TV Telugu News