Home » Nandyal
Srisailam : బస్సు టైర్ గుంతలో పడి బస్సు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది.
నంద్యాల టీడీపీలో అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి
జగన్ జీవితం అంతా గోల్ మాల్ అని, ఆయన ఏ స్కీమ్ ప్రవేశ పెట్టినా అందులో గోల్ మాల్ ఉంటుందని విమర్శించారు. అందుకే జగన్ కు గోల్ మాల్ జగన్ అని పేరు పెట్టానని తెలిపారు.
ఆదివారం ఉదయం గ్రామంలోని ఒక వ్యక్తి ఈ పులి పిల్లలను చూశాడు. వెంటనే స్థానికులకు, అటవీ అధికారులకు సమాచారం అందించాడు. పెద్దగుమ్మడాపురం చేరుకున్న అటవీ అధికారులు పులి పిల్లలను పరిశీలిస్తున్నారు. అయితే, ఈ పిల్లల తల్లి కనిపించకపోవడం ఆందోళన కలిగిస�
మాది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం
లోన్ యాప్స్.. ప్రజల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. రుణాలు ఇచ్చి ప్రాణాలు తీస్తున్నాయి. వడ్డీకి చక్ర వడ్డీ వేసి తీసుకున్న అప్పు కంటే రెట్టింపు మొత్తాన్ని వసూలు చేస్తూ మనుషుల ప్రాణాలను పీక్కుతింటున్నారు.
నంద్యాలలోని బనగానపల్లె మండలంలో అతిసార ప్రబలుతోంది. అతిసారతో బాధపడుతూ ఒకరు మృతి చెందారు. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. బనగానపల్లె మండలం కటికవానికుంట గ్రామంలో వాంతులు, విరేచనాలతో పిల్లి అనసూయ (45) అనే మహిళ మృతి చెందారు.
CM Jagan Tour : ఏపీ సీఎం జగన్ శుక్రవారం (ఏప్రిల్ 8) రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నంద్యాల మండలం పాండు రంగాపురంలో ఒకబాలుడ్ని దుండగులు సజీవ దహనం చేశారు. సజీవదహనం అయిన బాలుడు ఎవరనేది ఇంకా తెలియలేదు.
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబం ఉసురు తీశాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు అప్పుల బాధ తాళలేక ఒకేసారి కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.