Home » nandyala
బాధిత విద్యార్థి సాయి హేమంత్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి సాయి హేమంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉన్న ఓ హోటల్లో 3 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.
Nandyala Salam Family Suicide : నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ పై కేసు నమోదు చేశామని హోంమంత్రి సుచరిత తెలిపారు. పోలీసులు అత్యుత్సాహానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నంద్యాల సలాం ఫ్యామిలీ సూసైడ్ పై హోంమంత్రి సుచరిత, డీజీపీ మీడియా �
Abdul Salam family suicide case : కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అబ్దుల్ సలాం ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులకు బెయిల్ మంజూరైంది. సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కు నంద్యాల కోర్టు �
death certificate: ఓ మనిషి బతికుండగానే డెత్ సర్టిఫికెట్ ఇస్తారా..అని అడిగితే.. ఎవరైనా సరే.. క్షణం కూడా ఆలోచించకుండా.. అలా కుదరదని చెప్పేస్తారు. కానీ ఓ చోట బతికుండగానే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే అలా వచ్చిన సర్టిఫికెట్ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోర�
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును కేసీ కెనాల్ లో పడేశారు. నిన్న పుట్టిన ఆడ శిశువును కేసీ కెనాల్ లో పడేశారు. పోలీసులు శిశువు చేతికున్న ట్యాగ్ ద్వారా తల్లిదండ్రులను గుర్తించారు. అయితే నంద్యాల ప్రభుత్వ ఆ
కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతం అంటే భూమా, గంగుల కుటుంబాల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటుందని తెలిసిందే. ఎన్నికలున్నా లేకపోయినా ఆధిపత్యం కోసం పోరాటం సాగుతూనే ఉంటుంది. అలాంటిది ఎన్నికల సమయంలో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మళ్లీ అక్కడ ఓ చ�
నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి (69) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, గుండె సమస్యల కారణంగా మరణించినట్లు హాస్పిటల్ వారు తెలిప�
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవేళ చంద్రబాబు కొత్త జిల్లాల ప్రకటన అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. ఎపీలో ఎన్నికల తర్వాత కొత్త జిల్లాలు రావచ్చు అంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తుండగా.. చంద్రబ�
ఎన్నికల సమయంలో కర్నూల్ లో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు.కూతురు సుజలతో కలిసి పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2014లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసి నంద్యాల ఎంపీగా విజయం సాధి