Home » nandyala
తల్లి నుంచి తప్పిపోయిన నాలుగు పులికూనలను వాటి తల్లి వద్దకు చేర్చటానికి నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లో 92 గంటలపాటు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీతో తల్లికి శాశ్వతంగా దూరమైపోయాయి నాలుగు పులి కూనలు. దీంతో ఆ నాలుగు పులికూనలకు అధ
నంద్యాల జిల్లా ఆపరేషన్ టైగర్ T108లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాలుగు పులిపిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు ఫారెస్టు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రి ఫారెస్టు అధికారులు పులి పిల్లలను కొత్తపల్లి మండలం ముసలపాడు స�
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పెద్దపులి కనిపించింది. కొత్తపల్లి మండలంలో ముసలిమడుగు గ్రామ అడవి సమీపంలోని అడవి ముక్కల దగ్గర పెద్దపులి తారసపడింది. అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా గొర్రెల కాపరులు, వాహన దారులు చూశారు.
నంద్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ 'తల్లి పులి' కొనసాగుతోంది. తల్లి పులి కోసం అధికారులు విస్తృతంగా సెర్చ్ చేస్తున్నారు. తల్లి పులి నెంబర్ T-108 గా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమన్న అట�
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓ తండ్రి తన కూతురిని హత్య చేశాడు. కూతురు ప్రసన్న గొంతు కోసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మహిళలు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం చెందగా, నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు.
నంద్యాల జిల్లా బనగానపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ ఎదుట తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో కొడుకు చనిపోగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
ఏపీలో విషాదం నెలకొంది. పోలీస్ స్టేషన్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో అడవి జంతువుల అవయవాల రహస్య అమ్మకాలు కలకలం సృష్టిస్తున్నాయి. పలు షాపుల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేసి ఉడుము అవయవాలు, ముళ్ల పంది అవయవాలతో పాటు సాంబారు జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు.
నంద్యాలలో సురేంద్ర కానిస్టేబుల్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సురేంద్రను వాళ్లు చేసిన టార్చర్ షాక్కు గురిచేస్తోంది. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు.. అతనిది సుఫారీ హత్యగా అనుమానిస�