Home » nandyala
మూడు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నల్లమల ఫారెస్ట్ తడిసి ముద్దైంది. నల్లమల ఘాట్ లో రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి గుంటూరు, కర్నూలు జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి.
బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ప్లెక్సీలే అధికంగా ఏర్పాటు చేసిన వైనం నెలకొంది. నియోజకవర్గ ప్రథమ పౌరుడుకు ప్రతి సారి అవమానం జరుగుతుందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Bees Attack : తీవ్రంగా గాయపడిన పంచాయతీ కార్యదర్శి స్వామి నాయక్ను కర్నూలుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
పెద్దఅనంతాపురం గ్రామాన్ని పెద్దపులి వీడడం లేదు. వరుస దాడులతో గ్రామస్థులు హడలి పోతున్నారు. గత రెండు రోజులుగా గ్రామంలో పశువులను పెద్దపులి వేటాడుతోంది.
Bhuma Akhila Priya : తీహార్ జైల్లో వేసినా జైలు నుంచి నామినేషన్ వేసి గెలుస్తా. మీరు ఎన్ని కుట్రలు చేసినా నేను పార్టీకి ఇంకా దగ్గర ఆవుతున్నా.
50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న లోకేశ్ కర్నూలు జిల్లాలోని నంద్యాలలో యాత్ర కొనసాగుతున్న క్రమంలో అవస్వస్థతకు గురి అయ్యారు.దీంతో లోకేశ్ నంద్యాలలోని మ్యాగ్న ఎమ్ఆర్ఐ సెంటర్ లో స్కానింగ్ చేరుకున్నారు.
నంద్యాల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో పోలీసులు అఖిల ప్రియను అరెస్ట్ చేసి పాణ్యం తరలిస్తున్నారు. అఖిల ప్రియ మోహన్ తో పాటు మరో ఇద్ద�
గతంలోనూ ఆలయంపై డ్రోన్స్ కనిపించడంపై కలకలం రేగింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డ్రోన్ ఎగరవేసిన వారి కోసం పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
డోన్ లో సెల్ ఫోన్ పేలుడు ఘటన కలకలం రేపింది. వివో సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో వ్యక్తి చేతికి, తొడకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని నాగేంద్రగా గుర్తించారు.