Home » nandyala
ఏపీలో పెద్దపులుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అరుదైన వన్యప్రాణి సంరక్షణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నల్లమలలో పెద్ద పులులు వరుసగా చనిపోతున్నాయి. నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో తాజాగా మరో పెద్దపుల్లి మృతి చెందింది.
నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ లో గల్లంతైన ఆవుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వాటిలో 150 గోవుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. దీంతో మరికాసేపట్లో శ్రీశైలం డ్యాం క్రస్ట్ గేట్లను తెరవనున్నారు. ముందుగా శ్రీశైల దేవస్థానం వారు కృష్ణమ్మకు సారే సమర్పిస్తారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబ�
ఎట్టకేలకు వెలుగోడు ప్రాజెక్ట్ అధికారులు మొద్దు నిద్ర వీడారు. వెలుగోడు ప్రాజెక్ట్ లో గల్లంతైన ఆవులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వెలుగోడు రిజర్వాయర్ లో 150 గోవుల గల్లంతు కావడంపై టెన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది.
మేతకు వెళ్లిన ఆవుల గుంపును అడవిపందులు తరిమాయి. దీంతో భయపడిన ఆవుల మంద వెలుగోడు జలాశయంలోకి దిగి నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి.
నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో మే 14న జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసును పోలీసులు చేధించారు.
నంద్యాల జిల్లాలో పెళ్లైన 24 గంటల్లో వరుడు అనుమానాస్పదంగా మరణించటం సంచలనం రేపింది.
ఒకరికి తెలియకుండా ఒకరిని ముగ్గురిని పెళ్లిచేసుకున్న యువతి ఉదంతం నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది.
హైదరాబాద్లో రియల్ భూమ్ రివ్వున ఎగిసిపడుతోంది. గజం స్థలం వేలు, లక్షల్లో పలుకుతోంది. అది సిటీకే హై హిల్స్లాంటి బంజారాహిల్స్ ప్రాంతంలో అయితే చెప్పక్కర్లేదు.
12.45 గంటలకు నంద్యాల నుంచి సీఎం జగన్ తిరుగుపయనం కానున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.