Home » Nara Lokesh Yuvagalam Padayatra
Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 11.03 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత�
చీరలు కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతకాని వాళ్లా? అని మంత్రి రోజాను ప్రశ్నించారు నారా లోకేశ్. ఆ మంత్రి ఓ మహిళ అయ్యుండి కూడా మహిళలను తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు.
టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేపట్టనున్న పాదయాత్ర ఇవాళ ఉదయం 11.03 గంటలకు ప్రారంభమవుతుంది. కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద పాదయాత్ర తొలి అడుగు పడనుంది. సాయంత్రం 3గంటల సమయంలో కుప్పం కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహి�
లోకేశ్ యువగళం పాదయాత్రకు మొత్తం 15 కండీషన్ల పెట్టామన్నారు పోలీసులు. వీటిలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి. పాదయాత్రకు తమ వైపు నుంచి పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
ఎట్టకేలకు నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అనుమతి లభించింది. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు పోలీసులు.