Home » Nara Lokesh Yuvagalam Padayatra
ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్స్టాపబుల్ సీజన్ 4 ప్రారంభమైంది.
ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందన్నారు.
ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. ముమ్మడివరం కొండమ్మ చింత సెంటర్ లో డ్వాక్రామహిళలతో లోకేష్ భేటీ కానున్నారు.
సెప్టెంబరు9న సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ తరువాత నిలిచిపోయిన పాదయాత్రను లోకేశ్ తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. దీని కోసం యత్నాలు చేస్తున్నారు.
వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుకు పార్టీలో చేరిన వెంటనే గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గా నియమించారు నారా లోకేశ్. వచ్చే ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావును గెలిపించాలని..వల్లభనేని వంశీని శాశ్వతంగా రాజకీయా�
భారీగా తరలి వచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు. జనసంద్రంగా మారాయి. యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు.
భారతదేశంలో ఉన్న వివిధ కళారూపాలతో నారా లోకేష్ కి ఘన స్వాగతం పలుకటానికి కృష్ణాజిల్లా టీడీపీ నేతలు సమాయత్తమవుతున్నారు.లోకేష్ కి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్ ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లా టీడీపీలో ఎటువంటి విభేధాలు లేవని న�
రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, సభలతో ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నా బెజవాడ వేదికగా ఒక్క కార్యక్రమం చేయలేకపోతున్నామని అసంతృప్తిగా ఉన్నారు చంద్రబాబు.