Home » Nara Lokesh
Chandrababu Naidu family housewarming ceremony in kuppam: కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు నూతన గృహప్రవేశం చేశారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రహ్మిణి ఇతర కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో
మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు సభ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ గురించి మోదీకి వివరించారు.
విపక్షంలో ఉండగా చంద్రబాబు అరెస్ట్ సహా చాలా సమస్యలు చుట్టుముట్టినప్పుడు అటు పార్టీకి ఇటు కేడర్కు భరోసా ఇవ్వటంలో కీలకంగా వ్యవహరించారు.
120కి 120 మార్కులు సాధించిన 19 మంది విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శన నిజంగా ఆకట్టుకుందన్నారు.
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివదేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. అనంతరం మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ తరువాత జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు.
మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలుగా అండగా ఉంటాయని పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు.
జవాన్ మురళీనాయక్ పార్ధివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను దగ్గర కూర్చోబెట్టుకొని ఓదార్చారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు.