Home » Nara Lokesh
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ యాప్స్ జీవితాలను నాశనం చేస్తున్నాయన్న లోకేశ్.. జూదానికి బానిసై యువత నిరాశలోకి వెళ్లడాన్ని ఆపుదామని పిలుపునిచ్చారు.
16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
ఏపీ ఇంటర్ ఫలితాలు శనివారం విడుదల కనున్నాయి. ఉదయం 11గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు.
మంత్రి నారా లోకేశ్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ‘మన ఇల్లు - మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు.
ఆంధ్రపద్రేశ్ రాష్ట్రంలో విద్యుత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం సమూల మార్పులు చేసింది.
తెలుగుదేశం వారసత్వాన్ని భావితరాలకు అందించాలి. పార్టీలో యువరక్తంతో ముందుకెళ్లాలని చంద్రబాబు అన్నారు.