Home » narcotics
సంచలనం సృష్టించిన నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడి అయ్యాయి.
ఓ టాలీవుడ్ హీరో ప్రేయసి.. డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్ కోకపెట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న..
కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ లో ఉంటున్న బాలికపై అత్యాచారం జరిగింది. హాస్టల్ నిర్వహకుడు విజయ్ కుమార్ కరోనా మందు పేరుతో బాలికకు మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు.
చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ పాలక మండలి చైర్మన్ గా పని చేసిన దివంగత డీకే ఆదికేశవులు కుమారుడు డీకే శ్రీనివాస్ ను డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు.
సరిహద్దుల గుండా భారత్ లోకి భారీగా డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.
ఈనెల 13న గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో రెండు కంటైనర్లలో ఉన్న 3,000 కేజీల హెరాయిన్ ని డైరక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం రోజే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు హైదరాబాద్లో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ.100కోట్ల దాకా ఉంటుందని అంచనా.