Home » Narendra Modi
ఢిల్లీ : విద్యార్ధులకు ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోటీవేషన్ స్పీచ్ ఇచ్చారు. 24 రాష్ట్రాల విద్యార్ధులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోకోమ్యాన్, బ్లూవేల్ పోయి.. పబ్జి ఫోబియా జనాన్ని పట్టి పీడిస్తుంది. పిల్లల్నుంచి
ఢిల్లీ : భారత సరిహద్దులో మన సైనికులు అహర్నిశలు కళ్లలో ఒత్తులు వేసుకుని కాపలా కాస్తేనే దేశ ప్రజలంతా ప్రశాంతంగా ఉండగలం. అటువంటి సైనికులకు దేశ ప్రభుత్వం ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. సైన్యంలో విశేషా సేవలందించి రిటై�
ప్రధాని మోడీ జీవితంలో ఆసక్తికర అంశాలు ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపిన మోడీ దీపావళి పండుగ వస్తే అడవులకెళ్లేవాడిని 17 ఏళ్ల వయస్సులో హిమాలయాలకెళ్లా ఢిల్లీ : హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ తన వ్యక్తిగత జీవితానికి
ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీలను ఫాలో అవుతోంది. రాహుల్ గాంధీ పోటీ అంటే యూపీలో అమేథీ అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ ఇప్పుడు రాహుల్ రెండు ప్రాంతాల నుండి పోటీకి దిగుతున్నారు. రాజకీయనాయకులు రెండ�
రాఫెల్ థీమ్ తో వెడ్డింగ్ కార్డ్ డిజైన్ : నేటి యువత వెడ్డింగ్ కార్డ్స్ ను క్రియేటివ్ గా డిజైన్ చేసుకుంటున్నారు. ఇటువంటి వెడ్డింగ్ కార్డ్స్ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. గుజరాత్ కు చెందిన ఓ యువ జంట పెండ్లికి డిజైన్ చేసుకున్న వెరైటీ వెడ్డింగ్ �
హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వైసీపీ అధినేత జగన్ ను కలవటం పై ఒక్కోరో ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈరోజు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. వీరి కలయికపై ఏపీ మంత్రులు తలో రీతిగా స్పందించగా సీ�
ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. మోడ్రన్ మార్కెటింగ్ పితామహుడిగా గుర్తింపు పొందిన ఫిలిప్ కోట్లర్ పేరుతో ఇచ్చే ఫిలిప్ కోట్లర్’ అవార్డును మోడీ అందుకున్నారు.
ఉద్యోగులకు కేంద్రం సంక్రాంతి కానుక ఏడవ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్రం అంగీకారం మినిమమ్ సేలరీ రూ.18 వేల నుండి 26 వేలకు పెంపు ఢిల్లీ : సంక్రాంతి పండుగకు కేంద్రం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్ర ప్రభుత్వం
కేరళ: శబరిమల అంశంలో కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటుగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కేరళలోని కొల్లాంలో జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ..ఎల్డీఎఫ్ ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంబిస్తోందని, సాంప్రదాయాలను కమ్యూనిస్టు
చిత్తూరు: కేంద్రంలో ఎన్డీయేకి ప్రత్యామ్నాయంగా కూటనిని సిధ్ధంచేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామం నారావారి పల్లెకు వచ్చిన ఆయన మంగళవారం జరిగిన విలేరుల సమావేశంలో మాట్లాడుతూ …వచ్చే ఎన్నికల్లో బీజీప