Home » Narendra Modi
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయమైన గన్నవరానికి చేరుకున్న ఆయన హెలికాఫ్టర్లో గుంటూరు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్,
కేంద్ర రాజకీయాలు రాష్ట్రంలోకి జోరుగా వీస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష పేరిట ఢిల్లీలో టెంట్ వేస్తే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు, విశాఖపట్టణం కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరులో ఏపీకి ఇస్త
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరగబోయే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. రేపు ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు వెళతారు. మోడీ ప్రయాణించే గన్నవరం విమానాశ్రయం నుండి విజయ�
భారీ రేంజ్ భధ్రత. లేటెస్ట్ టెక్నాలజీ వాడే అమెరికాకే పోటీగా విమానాలను కొనుగోలు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్కు పోటీగా ఎయిరిండియా వన్ ను సిద్ధం చేస్తుంది భారత్. ప్రధానమంత్రి లాంటి వీవీఐపీలు వ్యక్తుల ప్రయాణి�
యావత్ భారతమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించిన ఎలక్ట్రిక్ రవాణానే మార్గదర్శకంగా తీసుకుని ప్రయాణిస్తుంది. వాతావరణం పట్ల జాగ్రత్తతో వ్యవహరిస్తున్న యువత రోజుకో కొత్త ప్రయోగంతో మార్కెట్లోకి వస్తుంది. మీరట్లోని ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల వార్షిక ఆధాయ పథకంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ‘ఢిల్లీలోని ఏసీ గదుల్లో కూర్చుని కబుర్లు చెప్పేవారికి ఏం తెలుస్తుంది రూ.6వేల విలువ’ అని ప్రశ్నించారు. కొద్ది రోజుల్లో జరగనున్న సాధారణ ఎన్నికల సందర్�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) కొత్తగా ఆరు సెంట్రర్స్ ను ప్రారంభించనుంది. ఉస్మానియా యూనివర్శిటీకి రూసా ప్రాజెక్టు కింద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ 100 కోట్ల రూపాయిలను కేటాయించింది. ‘రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో నాణ్యమైన విద్య
దేశంలో నిరుద్యోగం పెరిగింది. (2017-18) సంవత్సరంలో నిరుద్యోగశాతం 6.1 శాతంగా నమోదు అయ్యింది. 45 ఏళ్లలో ఈ రికార్డు స్థాయిలో నిరుద్యోగ శాతం నమోదు అవ్వడం ఇదే మొదటిసారి. 2017-18 నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉన్నట్లు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(NSSO’S) త�
ఢిల్లీ: నరేంద్ర మోడీ, అమిత్ షాల ఏపీ పర్యటన ఖరారు అయ్యింది. ప్రధానమంత్రి మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ఫిబ్రవరిలో ఏపీలో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖపట్నంలో మ�
ఢిల్లీ : విద్యార్థులు పరీక్షలంటే భయపడకూడదనీ..జీవితమనే సవాల్ ను ఎదుర్కొనేలా విద్యార్ధులు సిద్ధంగా ఉండాలని మోడీ మోటివేషన్ స్పీచ్ తో పిలుపునిచ్చారు. 24 రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 2 వేల మందికి పైగా విద్యార్థులతో వీడియో క