Home » Narendra Modi
సియోల్ : దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సియోల్ శాంతి అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఈ పురస్కారాన్ని భరతజాతికి అంకితం చేస్తున్నానని తెలిపారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ప్రేరణ, కృషి వల్లే గత ఐదే
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీకి స్వీడన్ కు చెందిన 16ఏళ్ల ఓ అమ్మాయి మెసేజ్ పంపింది. పర్యావరణ సంక్షోభాన్ని రూపుమాపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తగిన చర్యలు తీసుకోవాలంటు స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రేటా థంబెర్గ్ పంపించిన ఓ వీ�
సియోల్ : ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని సియోల్ కు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రెండు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు మోడీ. ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో పలు ఒప్పందాలపై చర్చలు
మరి కొద్ది రోజుల్లో రానున్న ఎన్నికల పురస్కరించుకొని మోడీ ప్రభుత్వం బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. కోటికి పైగా ఉద్యోగాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు 1.95 కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణాలు, రూ.30వేల కోట్లతో దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థకు మె�
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు భారత ఇంజనీర్లను అవమానించారన్నారు ప్రధాని నరేంద్రమోడీ. దేశంలో మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) లక్ష్యంగా విమర్శలు చేయడం
ఢిల్లీ : పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడితో దేశమంతా భగ్గుమంటోంది. చిన్న పెద్ద..అనే తేడా లేకుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడు. బయట ఉన్న వారే కాదు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా సమరా�
విశాఖ : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఏపీలో పార్టీ పట్టు సాధించుకోవటానికి బీజేపీ యత్నాలు చేస్తోంది. దీనికి ఏపీలోని విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మార్చి1న మోడీ సభను బీజేపీ నేతలు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ ఆవరణల
ఢిల్లీ: భారతదేశం ప్రధానంగా వ్యవసాయం రంగంపైనే ఆధారపడిన దేశం. రైతే దేశానికి వెన్నెముకలాంటివాడు. అందుకే ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని కోట్లాదిమంది రైతులకు లబ్ది చేకూర్చేందుకు పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019–20 మధ్యంతర బడ్జెట్లో ప్రక�
తృణముల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాలో భావోద్వేగ ప్రసంగం చేశారు. న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంల�