Home » Narendra Modi
ఢిల్లీ: లోక్సభతో పాటు 4 రాష్ర్టాలు… ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఆదివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చెయ్యనుంది. ఎన్నికల పోలింగ్ ఏప్రిల్, మే నెలల్లో 7 లేదా 8 విడతల్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్సభ
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన ఇండియాలో మరోసారి సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ పథకం మరో మైలురాయి చేరేందుకు సిద్ధం అవుతుంది. ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ‘జన్ ధన్ యోజన’ పథకాన్ని 2014 ఆగస్టులో ప్రారం�
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ లో మతువా వర్గం ప్రజలు నడిచే దేవతగా భావించే బినాపాణి దేవి (బోరో మా) మార్చి 5 రాత్రి 8.52 గంటల సమయంలో వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. పలు అవయవాలు పని చేయక తన 100 సంవత్సరాల వయస్సులో బీనాపాణి దేవి మరణించినట్టు కోల్ కత�
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… తెలంగాణ లో బీజేపీ స్పీడ్ పెంచింది. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పేదల సంక్షేమానికి కేంద్రం ఏం చేసిందో వివరిస్తూనే.. ఓటు బ్యాంకు ఎలా పెంచుకోవాలా అని వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణల
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ భాజపా ప్రజాచైతన్య సభలో ప్రసంగించబోతున్నారు. విశాఖ విమానాశ్రయంకు చేరుకున్న మోడీ రోడ్డు మార్గంలో సభ జరుగుతున్న రైల�
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మార్చి 01వ తేదీ శుక్రవారం సాయంత్రం 6గంటల 20నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 6గంటల 45నిమిషాలకు రైల్వే గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు �
ఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా సమావేవమయ్యారు. పాక్ స్థావరాలపై మూడు ప్రాంతాలపై భారత వైమానిక దాడుల్లో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచార�
యుద్ధం.. తీవ్రవాదంపై మాత్రమే చేస్తే ఎలా ఉంటుంది అని చేసి చూపించింది భారత్. సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా.. ఎవరికీ హానీ జరక్కుండా కేవలం తీవ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి యుద్ధం చేయటం భారత్ కే సాధ్యం అంటున్నారు నిపుణులు. పాక్ భూభాగంలో.. �
భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లోని టాంక్ ప్రాంతాన్ని శనివారం సందర్శించారు. టాంక్ వేదికగా ప్రసంగించిన పీఎం పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడారు. ఈ దాడి అనంతరం పాకిస్తాన్ కు వ్