Narendra Modi

    మోడీది హిట్లర్ పాలన: ముస్లీంలపై దాడులు చేస్తారా?

    March 24, 2019 / 02:01 AM IST

    హిట్లర్‌ తరహాలో ప్రధాని మోడీ నియంత పాలనకు తెరతీశారని, విమర్శకులపై దాడులకు పాల్పడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. హిట్లర్‌ పాలనలో గూండాలు అమాయక ప్రజలను హింసించి చంపేవారని, అనేక మందిపై అక్రమంగా కేసులు పెట్టేవ

    ఎక్కడికెళ్లినా వెంటాడి వేస్తాం : మోడీపై 111 మంది తమిళనాడు రైతులు పోటీ

    March 23, 2019 / 11:58 AM IST

    ప్రధాన మంత్రి మోడీపై పోటీ చేస్తామంటున్నారు రైతులు. అవును ఇప్పటి వరకు పంటలు పండించిన వారు..ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నుండి 1000 మంది రైతులు ఎన్నికల బరిలో నిలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రై

    పారికర్ భౌతికకాయానికి ప్రధాని నివాళులు

    March 18, 2019 / 09:29 AM IST

    గోవా రాజధాని పనాజీలో సీఎం మనోహర్ పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ,రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామణ్. గోవా గవర్నర్ మృదులా సిన్హా కూడా పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం పారికర్ కుటుంబసభ్యులను �

    మొదటి లోక్ పాల్ గా జస్టిస్ పినాకి చంద్రఘోష్

    March 18, 2019 / 05:14 AM IST

    ఢిల్లీ: దేశ ప్రధమ లోక్ పాల్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ పేరును కేంద్ర పరిశీలిస్తోంది. 2017లో  సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం జాతీయ మానవ హ్కకుల సంఘం సభ్యునిగా ఉన్నారు.  పీఎం మోడీ  �

    మోడీ పాలన : 50 శాతం పెరిగిన అప్పులు 

    March 13, 2019 / 10:06 AM IST

    నరేంద్రమోడీ ప్రధాని అయిన నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వ రుణ భారం భారీగా పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ దృవీకరించింది. మోడీ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రభుత్వపు అప్పులు 49 శాతం పెరిగి..రూ.82 లక్షల కోట్లకు చేరాయని..ప్రభుత్వ రుణ భారానికి సంబంధించి ఆర్

    తడబడ్డ రాహుల్ : నరేంద్ర…సారీ, నీరవ్ మోడీ

    March 13, 2019 / 09:56 AM IST

    మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశంలో ఓ రకమైన భావజాలం ప్రచారం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేంద్రప్రభుత్వం,ప్రధాని మోడీ దీనికి ప్రతినిధులుగా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. చెన్నైలోని స్టెల్�

    చంపుతామని బెదిరిస్తున్నారు.. హోంమంత్రికి కిషన్‌రెడ్డి ఫిర్యాదు

    March 13, 2019 / 04:35 AM IST

    బీజేపీ నేత, అంబర్‌పేట మాజీ ఎమ్మెల్యే జీ.కిషన్‌రెడ్డికి పలు ముస్లీం దేశాల నుండి బెదింపులు వస్తున్నాయట. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామని బెదిరిస్తున్నారని, కేంద్రమంత్రిని కలిసిన ఆయన చెప్పార

    రాఫెల్ డీల్‌పై రాహుల్ ఎటాక్ : అంబానీ ‘పేపర్ ప్లేన్’ కూడా చేయలేడు

    March 12, 2019 / 01:10 PM IST

    లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ తమ ఎజెండాకు సంబంధించి ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. అధికార పక్షమే లక్ష్యంగా విపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి.

    వారణాశి వదిలేస్తారా : పూరి నుంచి ఎన్నికల బరిలో ప్రధాని?

    March 12, 2019 / 09:32 AM IST

    2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూపీలోని వారణాశి నుంచే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వారణాశి నుంచి కాకుండా ఈసారి ఒడిషాలోని పూరి నుంచి మోడీ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్

    మోడీ ఇలాకాలో కాంగ్రెస్ సమర భేరి : నేడే సీడబ్ల్యూసీ సమావేశం 

    March 12, 2019 / 06:16 AM IST

    అహమ్మదాబాద్ : మోడీ ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల సమరభేరి మోగించబోతోంది. 58 ఏళ్ల తర్వాత తొలిసారిగా అహ్మదాబాద్ లో కాంగ్రెస్ సిడబ్ల్యూసీ భేటీ ఏర్పాటు చేసుకుంది. ఈ సమావేశం తర్వాత సభ జరగనుంది. ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదాలో తొలిసారి

10TV Telugu News