Home » Narendra Modi
ఢిల్లీ: శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో భారత్.. శ్రీలంక ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలి�
ఎన్నికలవేళ రాజకీయ నాయకులు ప్రచార హీట్ను పెంచేశారు. ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తి కాగా కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్లో చేరిన ప్రముఖ నటి ఊర్మిళా మతోండ్కర్ బ
చూడడానికి స్టైలిష్గా ఉంటాయి. తాగితే కిక్కు ఉంటుంది. పొగాకు ఉండదు కదా? ప్రాణానికేం ప్రమాదం లేదు అని ఎలక్ట్రానిక్ సిగిరెట్లకు అలవాటు పడ్డారా?
కర్ణాటకలో పర్యటించిన నరేంద్ర మోడీ.. శనివారం నెహ్రూ మైదానంలో నిర్వహించిన సమావేశం విజయవంతంగా ముగిసింది. అంతేకాదు ఆ మీటింగ్ విన్న తర్వాత మోడీపై అభిమానం పెరిగిపోయిన మంగళూరు వ్యక్తి ఓటేసేందుకు ఆస్ట్రేలియా జాబ్ను కూడా వదిలి వచ్చేశాడు. రెండో సా
బెంగుళూరు: ప్రధానమంత్రి మోడీ ఇటీవల కర్ణాటకలోని చిత్రదుర్గకు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మోడీ వచ్చిన హెలికాప్టర్ లోంచి నలుపు రంగుతో ఉన్న ఒక ట్రంకు పెట్టెను ముగ్గురు వ్యక్తులు ఒక ప్రయివేటు వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఇదంతా కె
కథువా: ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దేశాన్ని ముక్కలు కానివ్వనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడూతూ… జమ్మూకాశ్మీర్ కు �
అంబానీపై మరో పిడుగు పడింది. రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీ పాత్ర ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా.. ఫ్రాన్స్ మీడియా మరో వార్తతో సంచలనం రేపింది. ఆ ఒప్పందానికి అంబానీకి సంబంధాలున్నాయనే అర్థం వచ్చేలా పరోక్షంగా కథనాన్ని ప్రచురించింది. ఇందులో
కాంగ్రెస్ హఠావో..అంటూ భారత ప్రధాన మంత్రి మోడీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం మహారాష్ట్రకు వచ్చారు.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సోమవారం (ఏప్రిల్ 8,2019) బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పేపరు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగేందుకు మా పోరాటం కొనసాగిస్తామని మాజీ ప్రధాని, దేవెగౌడ చెప్పారు.