గుజరాత్ లోని మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు సమస్యల వలయంగా ఉన్న అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని రాత్రికి రాత్రే బాగుచేసే ప్రయత్నాలు చేశారు. రోగుల సమస్య�
జీఎస్టీని రద్దు చేయకపోతే ఉద్యమం ఉధృతమని హెచ్చరిక
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 60 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.
పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన 'మిషన్ లైఫ్' ప్రచారం గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రచారాన్ని తెలుసుకోవాలని, మద్దతు ఇవ్వాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
అతడి పేరు అజీం మన్సూరీ.. ఎత్తు 2.3 అడుగులు మాత్రమే.. ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో ఉంటాడు. అజీం మన్సూరీ పొడవు చాలా తక్కువగా ఉండడంతో తాను పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదంటూ చాలా కాలంగా బాధపడిపోయాడు. తనకు పెళ్లి చేయాలంటూ 2019లో పోలీస్ స్టే�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రాన్ని సైతం కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన రాం కదం అనే నేత నరేంద్రమోదీ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ఛత్రపతి శివాజీ మహర�
సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో ఇండియాలో పర్యటించనున్నారు. నవంబర్ 14న ఆయన ఇండియాలో పర్యటిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి హఠాన్మరణం గురించి మనందరికి తెలిసింది. అయన మరణ వార్త విని కేవలం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, యావత్తు భారతీయ సినీ ప్రపంచమే ఉలిక్కిపడింది. ఇక అయన అకాల మరణంతో పునీత్ నటించిన కొన్ని చిత్రాలు సెట్స్ పైనే
Vodafone Idea Users : దేశంలో అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) అతి త్వరలో భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్, కుమార్ మంగళం బిర్లా ఈ రోజు జరిగిన 6వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఈవెంట్లో �
5G in India : భారత్లో 5G నెట్వర్క్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శనివారం) భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించారు. తద్వారా మోదీ దేశంలో నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ వినియోగానికి నాంది పలికారు. అయితే, 5G సర్వీసులు ఒకేసారి అందరికి అందుబాట�