Home » Narendra Modi
ఈ బెదిరింపు నోట్పై ముంబై పోలీసులు ఓ ప్రకటన చేశారు.
Delhi Assembly Results 2025 : ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు 19 చోట్ల గట్టి భద్రత మధ్య కొనసాగుతోంది. ఢిల్లీలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆప్ లక్ష్యంగా పెట్టుకుంది.
పీఎం నరేంద్రమోదీ తాజాగా నేడు ఉదయం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానమాచరించారు. అనంతరం పూజలు నిర్వహించారు.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ట్రంప్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటనకు వెళ్తుండడం గమనార్హం.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మధ్య తరగతి వర్గాలు ఫుల్ ఖుషీ అవుతున్నాయి.
నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించడానికి నిర్ణయం తీసుకోవటం జరిగిందని ..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 8వ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర పద్దును ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలకు శుభవార్తలు చెప్పారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11గంటలకు సభ ప్రారంభం కాగానే ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలకు శుభవార్తలు చెప్పారు.