Home » Narendra Modi
Delhi Elections 2025 : ఆసక్తి కరంగా హస్తిన రాజకీయాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫొటోలు నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీన్ని స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలు, విదేశీ సార్వభౌమాధికారులు, విదేశీ రాజ కుటుంబాల సభ్యులకు ఇస్తారు.
Chess Champion Gukesh : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడా స్పందించారు. గుకేష్ చెస్ ఛాంపియన్షిప్ సాధించడంపై మస్క్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.
దేశంలో అప్పట్లో విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్కు ఓ మచ్చ అని, దాన్ని ఎప్పటికీ కడిగేసుకోలేరని చెప్పారు.
పార్లమెంట్ ఆవరణలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పార్లమెంట్ వేదికగా, రాజకీయ సభల్లో ఎప్పుడూ పరస్పరం విమర్శలు చేసుకునే నేతలు ఒకేచోటకు చేరారు.
మోదీ రాజ్యాంగాన్ని చదవలేదని రాహుల్ గాంధీ అన్నారు.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్లో కూడా ప్రజలు బీజేపీకి గట్టి మద్దతునిచ్చారని తెలిపారు.
ఝార్ఖండ్లో గెలిచిన జేఎంఎం కూటమికి కూడా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
మణిపూర్ లో ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు.