Narendra Modi

    BSNL: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీ

    July 27, 2022 / 05:48 PM IST

    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. న‌ష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్‌కు చేయూత అందించాల‌ని నిర్ణ‌యించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీ కేటాయిస్తున్న‌ట్లు టెలికామ్ శాఖ మంత్రి అ

    presidential election 2022: ఓటు వేసిన మోదీ, ఇత‌ర‌ ప్ర‌ముఖులు

    July 18, 2022 / 11:10 AM IST

     రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొన‌సాగుతోంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స‌హా ప‌లువురు కేంద్ర మంత్రులు ఓటు వేశారు. రాష్ట్రాల్లోనూ ప‌లువురు ప్ర‌ముఖులు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అలాగే, కాసేప‌ట్లో పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం కాను

    Parliament Monsoon Session: పార్లమెంట్ ముందుకు 24 బిల్లులు.. ఎల్లుండి నుంచి సమావేశాలు ప్రారంభం

    July 16, 2022 / 01:31 PM IST

    సోమవారం (జూలై 18) నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 12 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆదివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది.

    presidential election: రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లిసిన ప్ర‌ధాని మోదీ

    July 13, 2022 / 04:14 PM IST

    రాష్ట్రప‌తి ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న వేళ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేడు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో వీరిద్ద‌రి మ‌ధ్య స‌మావేశం జ‌రిగింది.

    Agnipath: ‘అగ్నిపథ్’పై 15న సుప్రీంకోర్టు విచారణ

    July 13, 2022 / 12:07 PM IST

    గత జూన్‌లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు.

    Congress: ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఆహ్వానిస్తే బాగుండేది: కాంగ్రెస్

    July 11, 2022 / 04:05 PM IST

    ఢిల్లీలో నిర్మిస్తోన్న‌ నూతన పార్లమెంటు భ‌వ‌నంపై ఏర్పాటు చేసిన భార‌త‌ జాతీయ చిహ్నం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కూడా ఆహ్వానిస్తే బాగుండేద‌ని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అక్క‌డ నిర్మించిన‌ జాతీయ చిహ్నాన్ని ఇవాళ ప్

    Narendra Modi: పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన మోదీ

    July 11, 2022 / 02:19 PM IST

    సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దీన్ని పూర్తిగా కాంస్యంతో నిర్మించారు. ఇది 6.5 మీటర్ల ఎత్తు, 4.4 మీటర్ల వెడల్పు ఉంది. ఈ చిహ్నం బరువు 9,500 కిలోలు.

    Sri Lanka: శ్రీలంకకు అండగా ఉంటాం: భారత్

    July 10, 2022 / 06:21 PM IST

    శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. మేం శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం. వాళ్లు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటేందుకు సహకరిస్తాం. అదనంగా మరో 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తాం.

    Eid-ul-Adha: దేశ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు

    July 10, 2022 / 09:59 AM IST

    దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు జ‌రుగుతున్నాయి. మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, జహంగీర్ పురి మసీదు, సీలంపూర్ ఉమర్ మసీదు, ఫతేపురి మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ము

    union cabinet: కేంద్ర కేబినెట్‌లో మార్పులు?.. తెలంగాణ ఎంపీకి చోటు

    July 9, 2022 / 07:51 AM IST

    కేంద్ర కేబినెట్‌లో ప‌లు మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ‌కు చెందిన మ‌రో ఎంపీకి కేంద్ర కేబినెట్‌లో చోటు ద‌క్కే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. వ‌చ్చే ఏడాది తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది.