Home » Narendra Modi
Underwater Metro Service : కోల్కతాలో నిర్మించిన భారత మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. రేపు (మార్చి 6న) ప్రధాని నరేంద్ర మోదీ అండర్ రివర్ మెట్రో టన్నెల్ను ప్రారంభించనున్నారు.
రెండు సభల్లో మోదీ చేసిన కామెంట్స్ తో తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పవర్ ఫుల్ పంచ్ లతో రెండు పార్టీలకు చెమట్లు పట్టిస్తున్నారు ప్రధాని మోదీ.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు అభినందనలు తెలిపారు.
పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలకు సవాల్ గా మారాయి. ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ఏ పార్టీ పరిస్థితి ఎలా మారబోతోంది?
చాలా రోజుల క్రితమే కూటమిగా 400, సొంతంగా 370 స్థానాలను గెలుపొందడమే ధ్యేయం అని ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం..
ఇప్పటికే తెలంగాణ నుంచి 9మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Lok Sabha Elections 2024: అదే విధానాన్ని లోక్సభ ఎన్నికల్లోనూ అనుసరిస్తోంది. గెలవగల అవకాశాలున్న అభ్యర్థులకే..
Bansuri Swaraj : భారతీయ జనతా పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. అందులో దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు.
తొలి జాబితాలో 195 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేశారు.
ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తారని చెప్పారు.