Home » Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలను దర్శించుకోవటం నాల్గోసారి. గతంలో..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ మరింత జోరు పెంచింది. ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేసింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. నేడు రాష్ట్రంలో �
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయలేని పేర్కొన్నారు. ప్రాజెక్టులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు జేబులు నింపుకుంటారని ఆరోపించారు.
నేను తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడి ప్రజల్లో ఎన్నో ఆశలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజల్లో అన్యాయానికి గురయ్యామనే భాద కనిపిస్తోంది. వారందరు మార్పు కోరుకుంటున్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సందర్శన సందర్భంగా తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం వద్ద జరుగుతున్న పనులను సమీక్షించేందుకువచ్చిన మోదీ వాయుసేన దుస్తులు ధరించ�
Purandeswari Questions CM Jagan : రోడ్లు బాగోలేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం.. శ్రీకాకుళం జిల్లాకు, రాష్ట్రానికి ఏం చేసిందో జగన్ చెప్పాలి.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అంతే స్థాయిలో స్పందించింది. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
PM Modi Telangana Tour : మ. 2.15 గంటల నుండి 2.55 గంటల వరకు 30 నిమిషాల పాటు కామారెడ్డి సభలో పాల్గొంటారు. 5గంటల 45 నిమిషాల నుండి ప్రధాని మోదీ షెడ్యూల్ రిజర్వ్ చేసి పెట్టిన పీఎంఓ.
కామారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఎన్నికల బరిలో ఉంటంతో కామారెడ్డి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గులాబీ బాస్,టీపీసీసీ చీఫ్ బరిలో ఉంటంతో బీజేపీ కూడా కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
తెలంగాణలో మరోసారి ప్రధాని మోదీ పర్యటించనున్నారు.