Home » Narendra Modi
నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8 వేల 21 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.6 వేల కోట్లతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని రూ.1300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రారం�
మోదీ వచ్చి, ఉత్త మాటలు చెప్పి వెళ్లారని, చిలుక పలుకులు పలికారని హరీశ్ రావు అన్నారు.
సమ్మక్క సారక్క పేరుతో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
తన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అంకిత్ బైయన్పురియాతో కలిసి ఇందులో పాల్గొన్నట్లు మోదీ తెలిపారు.
కాచిగూడ, రాయిచూర్ మధ్య డెమో రైలును ప్రారంభించబోతున్నారు. ఇక మరోవైపు రూ.6,6404కోట్ల విలువైన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.
26మందిలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు మాజీ మంత్రులకు స్థానాన్ని కల్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు వీరంతా అక్కడే ఉండి పని చేసేలా ఆదేశాలు ఇచ్చారు. Telangana Elections
ఫుల్గా మద్యం తాగి అతివేగంగా బైక్ నడుపుతున్న ఓ యువతి ముంబయిలో హల్చల్ చేసింది. అడ్డగించిన ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. PM Modi
నిన్న దేశ ప్రధాని (నరేంద్ర మోదీ) పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్పై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఇద్దరు సభ్యులు తప్ప ఎవరూ వ్యతిరేకించలేదు
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. అయితే కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ 2029 లోపు ఈ బిల్లు అమలులోకి వచ్చే పరిస్థితి లేదు. 2029కి ముందు అమలు జరగదని స్వయంగా ప్రభుత్వమే చెప్పింది.