Home » Narendra Modi
Bandi Sanjay : సుష్మా స్వరాజ్ గర్జిస్తే కాంగ్రెస్ భయపడి తెలంగాణ ఇచ్చింది. 1400 మంది బలిదానంతో తెలంగాణ వచ్చింది.
Narendra Modi : 200 ఎకరాల్లో రూ.10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది.
Somu Veerraju : కేంద్రం ఇస్తున్న పథకాలకు జగన్ స్టికర్లు వేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్యం ఇస్తున్నట్లు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకుంటున్నారు.
అమెరికా-భారతీయ పరిశ్రమ, ప్రభుత్వం, విద్యాసంస్థల మధ్య ఎక్కువ సాంకేతికత భాగస్వామ్యం, సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తి అవకాశాలను సులభతరం చేసే విధానాలను ప్రోత్సహించడానికి, నిబంధనలను అనుసరించడానికి భారతదేశం కట్టుబడి ఉంది
మంగళవారం భోపాల్లో ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఒకే కుటుంబంలోని సభ్యులకు రెండు చట్టాలు సాధ్యం కాదని, ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని బలమైన వాదన వినిపించారు
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన తర్వాత ఓ జర్నలిస్టుపై సాగుతున్న ఆన్లైన్ వేధింపులను వైట్హౌస్ ఖండించింది. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వాల్ స్ట్రీట్ జర్నల్కు చెందిన సబ్రీనా సిద్ధిఖీ అనే జర్నలిస్ట్ ప్రశ్న అడిగినందుకు నెటిజన్లు ట్�
రాజ్నాథ్ సింగ్ జమ్ములో మాట్లాడుతూ... “ ఒబామాజీ ఓ విషయాన్ని మర్చిపోవద్దు... " అని అన్నారు.
ఆరు రోజుల అమెరికా, ఈజిప్ట్ దేశాల పర్యటనల అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి భారత్కు తిరిగి వచ్చారు. మోదీ విదేశీ పర్యటన సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి....
మోదీకి 2020లో అమెరికా ప్రభుత్వం లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు అందించింది
మోదీ అతి పురాతన అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈ మసీదు 11వ శతాబ్దం నాటిది.