Home » Narendra Modi
పదవులు లేకపోయినా కాషాయ జెండా పట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైందన్నారు.
ప్రతిపక్ష పార్టీలు సామాజిక మాధ్యమాల్లో చేయిస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయని మోదీ అన్నారు.
మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాద మృతులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు....
రష్యాలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు కలకలం రేపిన విషయం తెలిసిందే.
Bandi Sanjay : కీలక మార్పుల వార్తలతో తెలంగాణ కమలదళంలో మళ్లీ కల్లోలం మొదలైంది. బండి సంజయ్ ను మార్చడంపైన బీజేపీలో మరో వర్గంలో అసమ్మతి జ్వాలలు నెలకొన్నాయి.
కోచ్ ఫ్యాక్టరీ పెడతామని, బోగీలు రిపేర్ చేసే కేంద్రం పెట్టడానికి వస్తున్న మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరించారో ప్రకటించాలన్నారు.
ప్రధాని పాల్గొనబోయే యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, ప్రధాని కార్యక్రమం జరిగే సమయంలో 10 గంటల నుంచి 12 గంటల మధ్య తరగతులు నిలిపివేస్తారని యాజమాన్యం చెప్పింది
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట న�
తమిళనాడు రాష్ట్రాన్ని ఐదు దశాబ్దాలుగా ద్రావిడ పార్టీలే పరిపాలిస్తున్నాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని బీజేపీ వంటి ప్రత్యర్థులు నేటికీ గుర్తించకపోవడం గర్హనీయమని స్టాలిన్ అన్నారు.
ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న నేపథ్యంలో వర్శిటీ విద్యార్థులకు మార్గదర్శకాలను ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలు జారీ చేశాయి...