Home » narsampet
ఈ నెలాఖరులోపు మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణ పూర్తవుతుంది. మార్చి 31 లోపు వరంగల్ ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తాం.
నిన్నటి మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డితో అంటీముట్టనట్లుగా ఉన్న దొంతి మాధవ రెడ్డి ఆల్ ఆఫ్ సడెన్గా మారిపోయారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సీఎంతో వెరీ క్లోజ్గా మూవ్ అవుతున్నారట దొంతి.
ప్రేమోన్మాది ఘాతుకంతో వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
తన సొంత ఇంట్లో ఉండి కూడా రేవంత్ పర్యటనను లైట్ తీసుకున్నారు. దీంతో అటు పార్టీ వర్గాల్లోను, ఇటు జనంలోను ఈ వ్యవహారం హాట్ డిబేట్కు తెరతీసింది.
CM KCR Fires On YS Sharmila : పరాయి రాష్ట్రమొళ్లు వచ్చి డబ్బు సంచులు పంపించి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా? దయచేసి నర్సంపేట ప్రజలు ఆలోచించాలి.
ర్యాగింగ్ భూతం, సీనియర్ల వేధింపులకు మెడికో విద్యార్థి ప్రీతి బలైన ఘటన ఒకవైపు అందరినీ విషాదంలో పడేస్తే.. అదే జిల్లాలో మరో దారుణం జరిగింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఒక అమ్మాయి కోసం విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి.. కర్రలు, రాడ్లతో దారుణంగా కొట్టుకున్న ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ లో చోటు చేసుకుంది.
రాకేష్ మృతదేహాన్ని భద్రపరిచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి యువత, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాకేష్ మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు.
వంటింటి గ్యాస్ అవసరాలు తీర్చేలా తక్కువ ధరకే గ్యాస్ అందించేలా ప్రణాళికలు రూపొందించి తెలంగాణ సర్కార్ కార్యరూపంలోకి తీసుకువచ్చింది.
వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరంగల్లో జరిగే వివాహానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెళ్లు మృతి చెందారు. ఖానాపురం మండలం, దబ్బిడిపేటకు చెందిన రాకేష