Home » narsingi police station
తనపై లావణ్య అనే యువతి చేసిన ఆరోపణలపై హీరో రాజ్తరుణ్ స్పందించారు.
సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో పలు వ్యభిచార గృహలనుంచి 14 మంది మహిళలను పోలీసులు ఇటీవల అదుపులోకీ తీసుకున్నారు.
శిల్ప బ్యాంక్ లాకర్లపై ఫోకస్ చేశారు. కోకాపేట్లోని యాక్సిస్ బ్యాంక్లో శిల్పకు లాకర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.శిల్పను అక్కడికి తీసుకు వెళ్లారు. ఆమె సమక్షంలో బ్యాంక్ లాకర్
మూడు రోజులుగా పోలీసుల దర్యాప్తుకు శిల్పా చౌదరి సహకరించలేదని తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు ఆమెను ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
పలువురు ప్రముఖుల వద్ద నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన శిల్పాచౌదరిని తిరిగి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు మళ్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
పలువురు సెలబ్రిటీలను కిట్టీ పార్టీ పేరుతో ఆహ్వానించి వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిన శిల్పా చౌదరి రెండో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. ఈరోజు జరిగిన విచారణలో రాధికా రెడ
ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల నగదును హైదారాబద్, నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంచిరేవుల పేకాట కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ కుమార్ విషయంలో ఖంగుతినే విషయాలు వెలుగు చూస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల పేకాట కేసులో గుత్తా సుమన్ కు ఉచ్చు బిగుస్తోంది. ఫామ్ హౌస్ ను ఏకాం పేకాట స్థావరంగా ఏర్పాటు చేశాడు.
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కీచకుడు ఆమె మైనర్ కుమార్తెపై కన్నేశాడు. తల్లికి తెలియకుండా మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.