Home » national flag
'సులభ్' వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మరణించారు. ఈ సంస్థ ద్వారా అనేక కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి విశేష కృషి చేసారాయన. పాఠక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లో మహిళలు, విద్యార్ధులు భారీ ర్యాలీ తీసారు. బేగం బజార్ నుండి మొజాంజాహీ మార్కెట్ మీదుగా జరిగిన ర్యాలీలో 250 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ఆటపాటలతో సందడి చేశారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. రూ.3,12,319 తలసరి ఆదాయంతో దేశంలోనే నెం.1గా నిలిచామని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందన్నారు.
గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. గ్రామ వార్డు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని పేర్కొన్నారు. గ్రామాల్లో విలేజ్ క్లీనిక్ లు, డిజిటిల్ లైబ్రరీలు తెచ్చామని వెల్లడించారు.
ఉదయం 10:45 గంటలకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటకు చేరుకుంటారు. అక్కడ 10:50 గంటలకు పోలీస్ గార్డ్స్ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 11:00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం 11:05 గంటలకు రాష్ట్ర ప్రగతిపై ప్రసంగిస్తారు.
2002కి ముందు, మీరు స్వాతంత్ర్య దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం రోజు మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు చాలామంది జాతీయ జెండాలోని రంగులతో దుస్తులు ధరిస్తారు. ఇలా ధరించడం చట్ట విరుద్ధం కాకపోయినా నిర్ధిష్టమైన నియమాలున్నాయి. అవి పాటించకపోతే జైలు శిక్ష కూడా పడుతుంది.
ఏటా ఆగస్టు 15 న మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. మువ్వన్నెల జెండాను ఎగురవేసి సెల్యూట్ చేస్తాం. మన జాతీయ జెండాను ఎగరేసేటపుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి.
Viral Video : చికెన్ షాప్ లో పని చేసే వ్యక్తి జాతీయ జెండాతో చికెన్ ను శుభ్రం చేయడం దుమారం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. యాత్ర ప్రారంభించనున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇప్పటికే కన్యాకుమారి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ