Home » national flag
దేశవ్యాప్తంగా ఆగస్టు15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. కులమతాలకు అతీతంగా ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది.
భూమికి 30 కి.మీ ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మువన్నెల్లో మురిసిపోతోంది. త్రివర్ణ వెలుగుల్లో జిగేల్మంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు త్రివర్ణ శోభితంగా మారింది. మూడు రంగుల జాతీయ జెండాను తలపించేలా కృష్ణమ్మ పర�
కరీంనగర్ జిల్లా మానేరు డ్యామ్ దగ్గర అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ పక్షి తన దేశభక్తిని చాటుకుంది. ఓ గద్ద జాతీయ పతాకాన్ని నోట కరచుకుని కాసేపు డ్యాంపై ఆకాశంలో సందడి చేసింది. యాదృచ్ఛికంగా జరిగిన ఈ ఘటన అందరినీ ఆకట్టుకుని ముక్కుమీద వేలేసుకునే�
ప్రధాని చేసిన సూచన సొంతింటికే చేరలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మరొక పక్క ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను మాత్రమే గౌరవిస్తుందని, జాతీయ జెండాను గౌరవించదని, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఎప్పుడూ జాతీయ జెండాను ఎగరవేయరనే అపవాదులు మరోసారి భగ్గ�
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం సందర్భంగా దేశంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ జెండాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 20 కోట్లకు పైగా జాతీయ జెండాలు సిద్ధమయ్యాయని అధికారులు తెలిపారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆగస్టు 15 ను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. హర్ ఘర్ తిరంగా ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణలో 15రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆ
భారత్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. బిహార్లోని జగదీష్పూర్లో శనివారం ఒకేసారి 75,000 భారత జాతీయ జెండాలు ఎగరేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
దేశంలోని హిందూ సమాజం మొత్తం కలిసి వస్తే మువ్వన్నెల జెండా స్థానంలో కాషాయ రంగు జెండా ఎగురుతుందని.. ఆర్ఎస్ఎస్ నేత కల్లడ్క ప్రభాకర్ భట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.