Home » national flag
ముగిసింది అనుకున్న గుంటూరు జిన్నా టవర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
అక్టోబర్ 2 మహాత్మాగాంధీ 152 వ జయంతి. దీన్ని పురస్కరించుకుని ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ జెండాను లడఖ్లోని లెహ్ లో ఆవిష్కరించారు. లడఖ్ లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆర్కే బథుర్ ఈ త
భారతదేశానికి స్వాతంత్య్ర వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో ఓ ఉగ్రవాది తండ్రి భారత జాతీయ జెండాను ఎగురవేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాతీయ జెండాను అవమానించారంటూ నెట్టింట విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు..
దక్షిణ గోవాలోని సావో జాసింటో ద్వీపం నివాసితులను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఘాటుగా హెచ్చరించారు. దేశమే తొలి ప్రాధాన్యతంటూ స్పష్టం చేశారు.
ఓ రైతు తన పొలంలోనే భారతదేశ పటం ప్రత్యక్షమయ్యేలా వినూత్న ఏర్పాటు చేశాడు. పచ్చగా కళకళలాడుతున్న పొలం మధ్యలో భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాడు. అటు పంట..ఇటు జెండా. రెండింటిని ప్రాణంగా చూసుకుంటున్నాడు తెలంగాణాలోని కరీంనగర్ కు చెందిన ఓ �
జమ్ముకశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 35(A)ని కేంద్రం రద్దు చేసి నేటికి రెండేండ్లు పూర్తయ్యాయి.
ప్రపంచ పోరాటాల చరిత్రలోనే భారత స్వాతంత్ర్య పోరాటం ప్రత్యేకమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ అహింసా మార్గం ఎంచుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
Republic Day Celebrations Nationwide | దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోవత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ ఫథ్లో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. త్రివిద దళాల గౌరవ వందనాన్ని కోవింద్ స్వీకరించారు. గణతంత్ర వేడుకలక�
Republic Day celebrations in Telangana : తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో జాతీయజెండాను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌవర వందనం స్వీకరించారు. మంగళవారం (జనవరి 26, 2021) గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆ�