national flag

    భిన్నత్వంలో ఏకత్వం మా సిద్ధాంతం

    January 26, 2021 / 12:15 PM IST

    The 72nd Republic Day celebrations in AP : ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రం

    గ‌డ్డ క‌ట్టిన మంచుపై కవాతు చేస్తూ..మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన జవాన్లు

    January 26, 2021 / 12:01 PM IST

    Ladakh : ITBP  jawans with national flag on a frozen water body : దేశ వ్యాప్తంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. జెండా ఆవిష్కరణలతో త్రివర్ణ పతకం రెపరెపలాడుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మువ�

    ప్లాస్టిక్‌ జాతీయ జెండా ఉపయోగించొద్దు : కేంద్రం హోంశాఖ కీలక ఆదేశాలు..పాటించకుంటే కఠిన చర్యలు

    January 23, 2021 / 12:53 PM IST

    Republic Day 2021..key directives on national flag : జనవరి 26. దేశ గణతంత్ర దినోత్సవ దినోత్సవం. దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధవుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ జెండా విషయంలో కీలక సూచనలు చేసింది. దేశ పౌరులెవరూ ప్లాస్టిక్‌త

    జాతీయ జెండాకు అవమానం: తలకిందులుగా ఎగరేసిన ఏపీ మంత్రి

    January 27, 2020 / 04:41 AM IST

    దేశం మొత్తం ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది. రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులంతా జాతీయ జెండాను ఆవిష్కరించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన పనికి తప్పుడు కారణాలతో విమర్శలు ఎదుర్కొంటున్�

    దేశభక్తికి హ్యాట్సాఫ్ : 71వ రిపబ్లిక్ డే..71 వేల టూత్ పిక్‌లతో జాతీయ జెండా

    January 24, 2020 / 03:00 PM IST

    భారతదేశ గణతంత్ర దినోత్సవం దగ్గర పడుతోంది. ఈ సందర్భంగా ఎంతో మంది తమ దేశభక్తిని వినూత్నంగా చాటుతున్నారు. అతిపెద్ద జాతీయ జెండాలను తయారు చేస్తున్నారు. కానీ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్‌లోని ఓ గవర్నమెంట్ స్కూల్ టీచర్ బల్జీందర్ సింగ్ చేసిన ఓ ప్�

    చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయనున్న ఓవైసీ

    January 5, 2020 / 05:59 AM IST

    చార్మినార్ వద్ద జాతీయ జెండాను MIM అధినేత, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ఎగురవేయనున్నారు. CAAకు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతొక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఆయన ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 10వ తేదీ

    సచివాలయం భవనంపై జాతీయ జెండా రంగులు మార్చిన ఘటనలో సెక్రటరీ సస్పెండ్

    October 31, 2019 / 02:18 AM IST

    అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆర్‌. ప్రకాష్‌ సస్పెండ్‌ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తమ్మడేపల్లి గ్రామ సచివాలయ భవనం గోడపైనున్న త్రివర్ణ పతాకానికి రంగులు మార్చిన ఘటనకు సెక్రటరీని బాధ

10TV Telugu News