National High way

    Expressway : ఈ ఎక్స్‌ప్రెస్ వే వెరీ డేంజర్..జర జాగ్రత్త

    July 12, 2023 / 12:00 PM IST

    బెంగళూరు- మైసూర్ ఎక్స్ ప్రెస్ వే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రోడ్డును ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభించగా కేవలం 4 నెలల్లోనే 308 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఈ ఎక్స్‌ప్రెస్ వే నిత్యం రోడ్డు ప్రమాదాలతో రక్తసిక్తంగా మారింది....

    YSRCP Plenary : వైఎస్సార్ సీపీ ప్లీనరీ సందర్భంగా 9న ట్రాఫిక్ మళ్లింపు

    July 7, 2022 / 08:26 AM IST

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు  రేపు, ఎల్లుండి (జులై 8,9) గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకాకానిలో జాతీయ రహదారి-16 వద్ద జరుగుతాయి.

    Cruel Husband : భార్యను షికారు తీసుకువెళ్లాడు… హైవే రాగానే బైక్ ఆపి….. ?

    October 26, 2021 / 01:39 PM IST

    ఉత్తర‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బారాబంకి జిల్లాలో భార్యతో మనస్పర్ధలు రావటంతో భార్యను హత్యచేసేందుకు భర్త కొత్త ట్రిక్క ప్రయోగించాడు.

    అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది మృతి

    November 20, 2019 / 07:37 AM IST

    అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదల్‌గురి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 15పై ఓరాంగ్‌ గెలబిల్‌  ఏరియా వద్ద కారు – ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం�

    వాహనదారులకు అవగాహన : టోల్ గేట్ రశీదు వెనక ఎప్పుడైనా చూశారా!

    October 16, 2019 / 02:31 PM IST

    మనం కారులో ఊరెళ్లేటప్పుడు హైవే మీద టోల్ గేట్లు ఫీజు చెల్లిస్తూ ఉంటాం. చెల్లించిన మొత్తానికి టోల్ గేట్ సిబ్బంది రశీదు ఇస్తుంటారు. టోల్ గేట్లలో ఇలా వచ్చిన రశీదులతో మీరు ఏమిచేస్తారు ? టోల్ గేటు దాటగానే రశీదు బయట పారేస్తారు. లేదంటే గమ్య స్ధానం చే

    తమిళనాడులో రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి 

    May 6, 2019 / 03:58 PM IST

    వేలూరు : చెన్నై బెంగుళూరు జాతీయ రహదారిపై  వేలూరు పరిధిలోని అంబూరు వద్ద సోమవారం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు ఉన్నారు. ఆగి ఉన్న కంటెయి�

    అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

    March 19, 2019 / 02:56 AM IST

    అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి జాతీయ రహదారి వద్ద  మంగళవారం తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  నలుగురు అక్కడి కక్కడే మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. &n

    అవాక్కయ్యారా…..ఇల్లు కదులుతోంది

    February 20, 2019 / 07:35 AM IST

    చిత్తూరు :  ఆ ఇల్లు అంటే యజమానికి ఎంతో ఇష్టం. తనకి కలిసొచ్చిన ఇల్లు. ఇరవై ఏళ్ల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నాడు. కానీ రోడ్డు విస్తరణలో భాగంగా ఆ ఇంటిని కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆ ఇంటి యజమాని అందరిలా కూల్చివేయకుండా విన

10TV Telugu News