National Investigation Agency

    Darbhanga Blast : లష్కరే ఉగ్రవాదులు మాలిక్ బ్రదర్స్ ని హైదరాబాద్ తీసుకొచ్చిన అధికారులు

    July 6, 2021 / 12:18 AM IST

    Darbhanga Blast : దర్భంగా పార్సిల్ బాంబు పేలుడు కేసులో కీలక నిందితులుగా ఉన్న మాలిక్ బ్రదర్స్ (నాసిర్ ఖాన్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్)ను ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్‌ మాదాపూర్ ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకొచ్చారు. భారీ భద్రత మధ్య వారిని ఇక్కడికి తీసుకొచ్చారు. కా�

    Darbhanga Blast Case : దర్భంగా పేలుళ్లకు సంబంధించి హైదరాబాద్‌లో ఇద్దరు అరెస్ట్

    June 30, 2021 / 11:39 PM IST

    బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో  జూన్ 17న జరిగిన పేలుళ్లకు సంబంధించి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు సోదరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.

    నక్సలైట్లకు, నేరస్ధులకు తుపాకులు సప్లై చేస్తున్న వ్యక్తి అరెస్ట్

    December 8, 2020 / 08:14 PM IST

    NIA Arrests Arms Trafficker From Bihar’s Gaya : జబల్ పూర్ లోని సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో నుంచి ఏకే సిరీస్ ఆయుధాలను దొంగిలించి నక్సలైట్లకు, నేరస్ధుల ముఠాలకు అంద చేస్తున్న గయ జిల్లాకు చెందిన ఆయుధాల వ్యాపారిని జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు (NIA) మంగళవారం అరెస్ట్ చేశారు. �

    ఫాదర్ స్టాన్ స్వామికి సౌకర్యాలు కల్పించలేము… ఎన్ఐఏ

    November 27, 2020 / 07:56 AM IST

    Do not have a straw and sipper to give Stan Swamy : మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టైన ఫాదర్ స్టాన్ స్వామికి(84) ఇవ్వటానికి తమ వద్ద స్ట్రా, సిప్పర్ లేవని జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు ప్రత్యే ఎన్ఐఏ కోర్టుకు తెలిపారు. శీతాకాలంలో…. 84 ఫాదర్ స్వామికి చలికి తట్ట�

    భారీ కుట్ర భగ్నం, 09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

    September 19, 2020 / 09:46 AM IST

    NIA raids  : దేశంలో భారీ ఉగ్రకుట్రను NIA (National Investigation Agency) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు..09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులను పట్టుకోవడం కలకలం రేపింది. ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారని తేలింది. గత కొద్ద�

    ప్రాణహాని ఉంది..వేరే జైలుకు మార్చండి – దవీందర్ సింగ్

    February 7, 2020 / 08:39 AM IST

    సార్..నాకు ప్రాణహాని ఉంది..మరో జైలుకు మార్చండి.. అంటూ దవీందర్ సింగ్ కోరుతున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోట్బాల్ వాల్ జైలులో ఉన్నారు. అయితే..ఈ జైలుల

    జగన్ పై హత్యాయత్నం కేసు: ఫిబ్రవరి 12కి వాయిదా

    January 30, 2019 / 11:23 AM IST

    విజయవాడ: వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కేసు, ఏపీ హై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. జగన్ పై దాడి కేసులో ఏ మెటీరియల్ ఆధారంగా ఎన్ఐఏ విచారణకు అంగీకరించిందో తెలపాలని గతంలో హై కోర్టు ఆదేశించడంతో ఎన్ఐఏ అధికారులు బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. తమ

10TV Telugu News