Home » National Investigation Agency
అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ. 25లక్షల నగదు రివార్డును ప్రకటించింది. అతని సహచరులైన ఛోటా షకీల్ పై రూ.20లక్షలు, అనీస్, చిక్నా, మెమన్ ఒక్కొక్కరిపై రూ. 15లక్షల చొప్పున నగదు రివార్డును ప్రకటించినట్లు ఎన్ఐఏ సీన�
రాజస్ధాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్నయ్యను కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను ఈరోజు ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్- NIA- అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ అజ్మీర్లోని జైలు నుంచి అదుపులో తీసుకుని జైపూర్ తరలిస్తున్నారు.
అండర్ వరల్డ్ మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ముంబైలోని దావూద్ ఇబ్రహీం అనుచరుల ఇళ్లల్లో ఈసోధలు జరుగుతున్నాయి.
ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 103 కేసులు నమోదు
విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, శ్రీలక్ష్మీ నగర్ లో ఉంటున్న పినాకాపాణి ఇంటికి శనివారం తెల్లవారుఝామున ఎన్ఐఏ అధికారుల
జమ్మూ కాశ్మీర్, రాజస్ధాన్ లలో ఈ రోజు ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు కుట్ర పన్నుతుండటంతో ఎన్ఐఏ అలెర్ట్ అయింది.
కశ్మీర్ లో 10 మంది స్లీపర్ సెల్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. వీరందరూ ఉగ్రవాద సంస్థ అయిన జైషే మొహమ్మద్ కు చెందిన వారుగా స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు గుర్తించారు. వీరిని
తన నివాసంలో ని ఒక్క బుక్కును కూడా వదలకుండా అన్నింటినీ సోదా చేశారని, అందులో విప్లవ సాహిత్యం కొడవలి గుర్తు ఉన్న అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.
దర్భంగా బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు ఈరోజు మరోక నిందితుడిని అరెస్ట్ చేశారు. కాశ్మీర్ కు చెందిన ఇమాజ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దర్భంగా పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్లో ఇద్దరు సోదరులను అరెస్ట్ చేసిన వార్తలు మరిచిపోక ముందే ఎన్ఐఏ అధికారులు తెలంగాణలో పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఈసారి మావోయిస్టుల కేసుకు సంబంధించి అధికారులు సోదాలు చేశారు.