Home » National political news
కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నెహ్రు కుటుంబీకులే ఉండాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ వైస్ఛైర్మెన్ పీజే కురియన్ అన్నారు.
రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆదివారం రాజ్ థాకరే స్పందిస్తూ..సంజయ్ రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని..జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ నిలుస్తుందని, ప్రధాని మోదీకి..గట్టి పోటీ ఇవ్వగలమని జోష్యం చెప్పారు
"దేశం చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని, విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని చీల్చేస్తున్నారు. మనం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలి
సోమవారం ఉదయం ముంబై చేరుకున్న నితిన్ గడ్కరీ..రాజ్ థాకరే నివాసానికి వెళ్లి..వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు
భారతదేశం మరియు నేపాల్ మధ్య మొట్టమొదటి ప్యాసింజర్ రైలు లింక్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా శనివారం ప్రారంభించారు.
ఢిల్లీలోని చాణక్యపురిలో కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన "బంగ్లా నంబర్ సి-2/109" బంగ్లాను ఉన్నపళంగా ఖాళీ చేయాలంటూ..కేంద్రం ఆదేశించింది
తనకు ఒక్క అవకాశం ఇస్తే గుజరాత్లో అవినీతిని సమూలంగా నిర్ములిస్తానని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఓ ఎమ్మెల్యే..చట్టాన్ని మరిచి పోలీసుల వద్దనే దర్పాన్ని ప్రదర్శించి.. ఏకంగా పోలీస్ స్టేషన్లో అధికారి కుర్చీలోనే కూర్చున్న ఘటన బీహార్ లోని దర్బంగా జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పై విమర్శలు గుప్పించారు. ఉదయం లేస్తూనే ప్రధాని మోదీ దినచర్య ఇదిగో అంటూ బుధవారం రహెహుల్ గాంధీ ట్వీట్ చేశారు