-
Home » national war memorial
national war memorial
నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించిన సాయి పల్లవి.. ఫొటోలు వైరల్..
మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో తెరకెక్కించిన అమరన్ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమాలో నటించిన సాయి పల్లవి తాజాగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద మేజర్ ముకుంద్ వరదరాజన్ కు నివాళులు అర్పించింది.
నేషనల్ వార్ మెమోరియల్ వద్ద సాయి పల్లవి.. దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనికులకు నివాళులు..
సాయి పల్లవి మేజర్ ముకుంద్ వరదరాజన్ తో పాటు మిగిలిన దివంగత సైనికులకు నివాళులు అర్పించింది.
Amar Jawan Jyoti : అమర జవాన్ జ్యోతిని వార్ మెమోరియల్ జ్వాలలో ఎందుకు కలిపారు..? హిస్టరీ ఏంటి..?
ఈ కారణంగానే యుద్ధ స్మారకం దగ్గర అమర జవాన్ జ్యోతి వెలిగితేనే వారికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని మోడీ ప్రభుత్వం భావించింది.
Amar Jawan Torch: అమర్ జవాన్ జ్యోతిని ఆర్పడం లేదు, తరలిస్తున్నాం అంతే: కేంద్రం
కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో చేయలేని యుద్ధ స్మారకాన్ని బీజేపీ హయాంలో ప్రధాని మోదీ ఏడేళ్ల కాలంలో చేసి, వీర సైనికులకు నిజమైన నివాళి అర్పించారని భాజపా నేతలు చెప్పుకొచ్చారు.
Kishan Reddy : ప్రతి దేశ పౌరుడు నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలి
మనమంతా ప్రశాంతంగా కుటుంబం సభ్యులతో గడుపుతున్నామంటే అది సైనికుల ప్రాణ త్యాగం వల్లే అని ఆయన చెప్పారు. మన కోసం సైనికులు సరిహద్దుల్లో నిత్యం కాపలా కాస్తుంటారని అన్నారు.
అనేక ప్రథమాలతో…71వ రిపబ్లిక్ డే వేడుకలు
భారతదేశ వ్యాప్తంగా 71వ రిపబ్డిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే రోజున మన దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మన దేశంలో బ్రిటీష్ చట్టాలన్నీ తొలగిపోయి…భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలవడం మొదలై�
అమర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ
71వ గణతంత్ర వేడుకలు ఆదివారం (జనవరి 26, 2020) దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా గేట్ సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. స్మారక స్థూపం వద్ద పుష్పగుఛ్చం ఉంచి ద�
40ఏళ్ల కల నెరవేరింది : అద్భుతం.. ఈ నేషనల్ వార్ మెమోరియల్
ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం(ఫిబ్రవరి-25,2019) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ మెమోరియల్ ను జాతికి అంకితమిస్తున్నట్లు మోడీ ప్రకటించారు.ప్రధాని మోడీ, రక్షణమంత్రి నిర్మలా సీత