Home » Navjot Singh Sidhu
పంజాబ్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభాన్ని తెరదించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా శ్రమిస్తోంది.
ప్రముఖ క్రికెటర్, రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు కరెంటు బిల్లు రూ. 8 లక్షల బకాయిలు చెల్లించాలంట. ఈ విషయాన్ని పంజాబ్ పవర్ కార్పొరేషన్ (PSPCL) తన వెబ్ సైట్ లో వెల్లడించింది. రూ. 8,67,540 బిల్లు చెల్లించాల్సి ఉందని, ఈ చెల్లింపు శుక్రవారంతో ముగిసి
పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరు తీవ్రమైన నేపథ్యంలో ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్దూ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు.
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృత్సర్ ఎమ్మెల్యే నవజ్యోత్ సిద్ధూల మధ్య వార్ కొనసాగుతోంది. ఇద్దరు నేతల పోస్టర్లు రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. నవజ్యోత్ సింగ్ కనిపించడంలేదని అమృత్సర్లో పలుచోట్ల పోస్టర్�
టీమిండియా మాజీ క్రికేటర్, పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ కనిపించడం లేదు..ఎవరైనా ఆచూకీ చెబితే...వారికి రూ. 50 వేల నగదు ఇస్తాం..అంటూ పోస్టర్లు దర్శనమిస్తుండడం చర్చనీయాంశమైంది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ మంగళవారం పటియాలాలోని తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు.
చంఢీఘడ్ : పుల్వామా ఉగ్ర ఘటన పంజాబ్ అసెంబ్లీలో చిచ్చు రేపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని నిరసనగా పంజాబ్ మంత్రి..మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు వ్యతిరేకంగా.. విపక్ష పార్టీలు ఫైరయ్యాయి. ఈ క్రమంలో సిద్ధూ ఫోటోలను అసెం�