Home » Navjot Singh Sidhu
అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీ
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ రెబల్ G-23 కాంగ్రెస్ నేతలను కలువనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..
పంజాబ్ లో సమస్యలపై సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నానంటూ వివరణ ఇచ్చారు సిద్దూ. కళంకిత నాయకులు, అధికారుల వ్యవస్థ పంజాబ్ లో ఉండేదన్నారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా చేశారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. సిద్ధూ..దేశానికి ప్రమాదకరం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అమరీందర్ సింగ్.
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ గా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అంటున్నారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య నెలకొన్న పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు.
పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరిన నేపథ్యంలో మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.
పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్-కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య రాజకీయ రగడ ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.