Home » ncp
మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించిన ఇంతటి ధన బలాన్ని మునుపెన్నడూ చూడలేదని ప్రజలు అనుకుంటున్నారని శరద్ పవార్ అన్నారు.
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఎన్సీపీ 58 స్థానాలను గెలుచుకుంది.
గత ఐదేళ్లలో మహా రాజకీయాల్లో చాలానే ట్విస్టులు కనిపించాయి. పొత్తుగా ఎన్నికలకు వెళ్లి పార్టీలు శత్రువులయ్యాయి.
Sayaji Shinde : రాజకీయాల్లోకి షాయాజీ షిండే!
లోక్ సభ ఎన్నికల్లో అజిత్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ తరుణంలోనే నలుగురు నేతలు పార్టీకి రాజీనామా ..
ఎన్నికల చిహ్నంగా మర్రి చెట్టు, ఉదయించే సూర్యుడు చిత్రాలను ఇవ్వాలని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ప్రతిపాదించింది.
మరాఠా వర్గానికి శాశ్వత రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే హామీ ఇచ్చారు. మరాఠాల భూమి అయిన మహారాష్ట్రలో ఈ రోజుల్లో మరాఠా రిజర్వేషన్ల అంశం రగులుతోంది
ఎన్సీపీ మరింత పటిష్టంగా పనిచేస్తుందని తన బహిరంగ లేఖలో అజిత్ పవార్ పేర్కొన్నారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్, జ్యోతిబా ఫూలే, ఛత్రపతి షాహూ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి వ్యక్తులను ఆయన గుర్తు చేసుకున్నారు.
అజిత్ పవార్ పార్టీని వీడిన తరువాత శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో చీలకకు దారితీసింది. అయితే, గత శుక్రవారం పూణె జిల్లా బారామతిలో శరద్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ..
నియోజకవర్గ అనుసంధాన నాయకురాలు, స్థానిక ఉపనేత, జిల్లా సంపర్క్ ప్రముఖ్, స్థానిక మండల మహిళా సంఘం, జిల్లా ప్రముఖ్, ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఉపాధి ప్రముఖ్, తాలూకా ప్రముఖ్, నగర ప్రముఖ్ ఏరియాల వారీగా జరిగే సమావేశంలో పాల్గొంటారు.